ఖమ్మం అక్టోబర్
(పున్నమి ప్రతినిధి)
ఖమ్మం నగరము లో గట్టయ్య సెంటర్ లో లక్ష్మి నరసింహ స్వామి టెంపుల్ రోడ్డు నందు గల వివిద రకల వ్యాపార సంస్థ లు డ్రైనేజ్ లని ఆక్రమించు కొని వ్యాపారాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ శ్రీమతి వసుంధర పర్యవేక్షణ లో శుక్రవారం నాడు కార్పొరేషన్ సిబ్బంది ఆక్రమణలని తొలగించారు.కార్పొరేషన్ కార్యలయం నుండి జిపి రెడ్డి స్వీట్స్ వరకు ఉన్న ఆక్రమణ లని తొలగించారు. మల్లి డ్రైనేజ్ ల మీద కి వస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం అని అదనపు కమిషనర్ శ్రీమతి వసుందర హెచ్చరించారు. వివిధ విభాగ ల అధికారులు డి ఆర్ ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.


