Thursday, 5 February 2026
  • Home  
  • డ్రైనేజ్ మీద ఉన్న ఆక్రమణలని తొలగించిన ఖమ్మం కార్పొరేషన్ సిబ్బంది:
- ఖమ్మం

డ్రైనేజ్ మీద ఉన్న ఆక్రమణలని తొలగించిన ఖమ్మం కార్పొరేషన్ సిబ్బంది:

ఖమ్మం అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) ఖమ్మం నగరము లో గట్టయ్య సెంటర్ లో లక్ష్మి నరసింహ స్వామి టెంపుల్ రోడ్డు నందు గల వివిద రకల వ్యాపార సంస్థ లు డ్రైనేజ్ లని ఆక్రమించు కొని వ్యాపారాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ శ్రీమతి వసుంధర పర్యవేక్షణ లో శుక్రవారం నాడు కార్పొరేషన్ సిబ్బంది ఆక్రమణలని తొలగించారు.కార్పొరేషన్ కార్యలయం నుండి జిపి రెడ్డి స్వీట్స్ వరకు ఉన్న ఆక్రమణ లని తొలగించారు. మల్లి డ్రైనేజ్ ల మీద కి వస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం అని అదనపు కమిషనర్ శ్రీమతి వసుందర హెచ్చరించారు. వివిధ విభాగ ల అధికారులు డి ఆర్ ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

ఖమ్మం అక్టోబర్
(పున్నమి ప్రతినిధి)

ఖమ్మం నగరము లో గట్టయ్య సెంటర్ లో లక్ష్మి నరసింహ స్వామి టెంపుల్ రోడ్డు నందు గల వివిద రకల వ్యాపార సంస్థ లు డ్రైనేజ్ లని ఆక్రమించు కొని వ్యాపారాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ శ్రీమతి వసుంధర పర్యవేక్షణ లో శుక్రవారం నాడు కార్పొరేషన్ సిబ్బంది ఆక్రమణలని తొలగించారు.కార్పొరేషన్ కార్యలయం నుండి జిపి రెడ్డి స్వీట్స్ వరకు ఉన్న ఆక్రమణ లని తొలగించారు. మల్లి డ్రైనేజ్ ల మీద కి వస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం అని అదనపు కమిషనర్ శ్రీమతి వసుందర హెచ్చరించారు. వివిధ విభాగ ల అధికారులు డి ఆర్ ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.