ఎస్ పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి)మనుబోలు మండలంలోని బద్వేలు గ్రామ సచివాలయం నందు నిర్వహించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి మండల టీడీపీ అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య అధికారులు,ఎంపీడీవో జలజాక్షి, ఎమ్మార్వో రమాదేవి, పాల్గొన్నారు,అర్హులైన రైతులకు పాస్ పుస్తకాలు అందజేసి, భూ హక్కుల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నేతలు పేర్కొన్నారు.

సర్వేపల్లి ఎమ్మెల్యే చేతుల మీదుగా పట్టాదారు పాస్ పుస్తకాల అందజేత
ఎస్ పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి)మనుబోలు మండలంలోని బద్వేలు గ్రామ సచివాలయం నందు నిర్వహించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి మండల టీడీపీ అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య అధికారులు,ఎంపీడీవో జలజాక్షి, ఎమ్మార్వో రమాదేవి, పాల్గొన్నారు,అర్హులైన రైతులకు పాస్ పుస్తకాలు అందజేసి, భూ హక్కుల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నేతలు పేర్కొన్నారు.

