Sunday, 7 December 2025
  • Home  
  • విశాఖపట్నంలో జరిగిన CII Partnership Summit
- విశాఖపట్నం

విశాఖపట్నంలో జరిగిన CII Partnership Summit

విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- విశాఖపట్నంలో జరిగిన CII Partnership Summit సందర్భంగా, ఎమ్మెల్యే బిజెపి ఫ్లోర్ లీడర్ శ్రీ పీ విష్ణుకుమార్ రాజు గారితో ,సీఐఐ ఇంటర్నేషనల్ కో-చైర్మన్ అమయ ప్రభు గారు (మాజీ కేంద్ర మంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ సురేష్ ప్రభు గారి కుమారుడు) ఆంధ్రప్రదేశ్ ఐటి మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరూ పాలసీ అంశాలు మరియు అభివృద్ధి అవకాశాలపై సవివరంగా చర్చించారు.

విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-
విశాఖపట్నంలో జరిగిన CII Partnership Summit సందర్భంగా, ఎమ్మెల్యే బిజెపి ఫ్లోర్ లీడర్ శ్రీ పీ విష్ణుకుమార్ రాజు గారితో ,సీఐఐ ఇంటర్నేషనల్ కో-చైర్మన్ అమయ ప్రభు గారు (మాజీ కేంద్ర మంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ సురేష్ ప్రభు గారి కుమారుడు) ఆంధ్రప్రదేశ్ ఐటి మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఇద్దరూ పాలసీ అంశాలు మరియు అభివృద్ధి అవకాశాలపై సవివరంగా చర్చించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.