Monday, 23 March 2026
  • Home  
  • వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన వెంకయ్య నాయుడు
- హైదరాబాద్

వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన వెంకయ్య నాయుడు

భారత మాజీ ఉప రాష్ట్ర పతి ముప్ప వరపు వెంకయ్య నాయుడు భారత దేశ ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు. తెలియజేసారు. ఈ సం దర్భముగా అయన మాట్లాడుతూ ప్రకృతిని కాపాడుకోవాలనే సందేశాన్నిస్తూ… భగవంతుని సర్వవ్యాపితత్వాన్ని తెలియజేసే ఈ పర్వదినం సమస్త జీవుల సమభావనకు ప్రతీక. ఈ పండుగ అందరికీ ఆనందాన్ని పంచాలని, గణేశుని ఆశీస్సులతో పనుల్లో ఆటంకాలు తొలగిపోయి, ప్రతి ఒక్కరు తమతమ రంగాల్లో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. మట్టి వినాయక ప్రతిమను పూజిద్దాం, పర్యావరణహిత పద్ధతుల్లో నిమజ్జనం చేద్దాం. ప్రకృతిని కాపాడుకుందాం. అని అన్నారు

భారత మాజీ ఉప రాష్ట్ర పతి ముప్ప వరపు వెంకయ్య నాయుడు భారత దేశ ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు. తెలియజేసారు.
ఈ సం దర్భముగా అయన మాట్లాడుతూ
ప్రకృతిని కాపాడుకోవాలనే సందేశాన్నిస్తూ… భగవంతుని సర్వవ్యాపితత్వాన్ని తెలియజేసే ఈ పర్వదినం సమస్త జీవుల సమభావనకు ప్రతీక. ఈ పండుగ అందరికీ ఆనందాన్ని పంచాలని, గణేశుని ఆశీస్సులతో పనుల్లో ఆటంకాలు తొలగిపోయి, ప్రతి ఒక్కరు తమతమ రంగాల్లో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.
మట్టి వినాయక ప్రతిమను పూజిద్దాం, పర్యావరణహిత పద్ధతుల్లో నిమజ్జనం చేద్దాం. ప్రకృతిని కాపాడుకుందాం. అని అన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.