ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి 12( పున్నమి ప్రతినిధి ). సర్వేపల్లినియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మనుబోలు మండలం పిడూరు, కాగితాలపూరులో ఆర్డీఎస్ఎస్ పథకంలో భాగంగా త్రీఫేజ్ విద్యుత్ లైన్లు ప్రారంభించారు. పిడూరులో రూ.1.50 కోట్లు, కాగితాలపూరులో రూ.3.80 కోట్లతో పనులు పూర్తయ్యాయి. కాగితాలపూరులో రూ.32 లక్షలతో పంచాయతీ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. 18 నెలల్లో రూ.358 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి జరిగిందని తెలిపారు.

రూ.358 కోట్ల అభివృద్ధి బాటలో సర్వేపల్లి: పిడూరు–కాగితాలపూరులో త్రీఫేజ్ విద్యుత్ పనుల ప్రారంభం
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి 12( పున్నమి ప్రతినిధి ). సర్వేపల్లినియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మనుబోలు మండలం పిడూరు, కాగితాలపూరులో ఆర్డీఎస్ఎస్ పథకంలో భాగంగా త్రీఫేజ్ విద్యుత్ లైన్లు ప్రారంభించారు. పిడూరులో రూ.1.50 కోట్లు, కాగితాలపూరులో రూ.3.80 కోట్లతో పనులు పూర్తయ్యాయి. కాగితాలపూరులో రూ.32 లక్షలతో పంచాయతీ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. 18 నెలల్లో రూ.358 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి జరిగిందని తెలిపారు.

