Thursday, 2 April 2026
  • Home  
  • రాష్ట్ర మహా సభల గోడ పత్రికలు ఆవిష్కరణ
- తిరుపతి

రాష్ట్ర మహా సభల గోడ పత్రికలు ఆవిష్కరణ

ఈనెల 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఒంగోలు లో జరిగే సిపిఐ పార్టీ రాష్ట్రమహాసభలకు సంబంధించి గోడ పత్రికలను శ్రీకాళహస్తి సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది.అనంతరం ఆ పార్టీ నాయకుడు చందు మాట్లాడుతూ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈనెల 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఒంగోలు లో జరిగే సిపిఐ పార్టీ రాష్ట్రమహాసభలకు సంబంధించి గోడ పత్రికలను శ్రీకాళహస్తి సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది.అనంతరం ఆ పార్టీ నాయకుడు చందు మాట్లాడుతూ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.