Sunday, 7 December 2025
  • Home  
  • బినవెన రాములు కుటుంబాన్ని పరామర్శించిన ఆర్టిఐ నేత ,చర్లపల్లి
- కరీంనగర్

బినవెన రాములు కుటుంబాన్ని పరామర్శించిన ఆర్టిఐ నేత ,చర్లపల్లి

కరీంనగర్ జిల్లా, (జమ్మికుంట) ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన బిననేన మహిపాల్ తండ్రి రాములు ఇటీవల మరణించాడు మృతుని కుమారుడు భీననేన మహిపాల్, రాజ కొమురు శుక్రవారం రోజున యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టిఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్ , కీర్తిశేషులు, రాములు బంధుమిత్రులను ఆ కుటుంబాన్ని పరామర్శించి మృతుని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి ఆత్మ శాంతి చేకూర్చాలని మృతుని కోడళ్ళు మనవళ్లు మనవరాళ్లు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఆర్టిఐ మొగుళ్ళపల్లిమండల కన్వీనర్ బండారు కుమార్ యాదవ్ ఈ కార్యక్రమంలో గిరబోయిన ఐలయ్య, కుమ్మరి,సాంబయ్య తదితరులు పాల్గొన్నారు*

కరీంనగర్ జిల్లా, (జమ్మికుంట) ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన బిననేన మహిపాల్ తండ్రి రాములు ఇటీవల మరణించాడు మృతుని కుమారుడు భీననేన మహిపాల్, రాజ కొమురు శుక్రవారం రోజున యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టిఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్ , కీర్తిశేషులు, రాములు బంధుమిత్రులను ఆ కుటుంబాన్ని పరామర్శించి మృతుని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి ఆత్మ శాంతి చేకూర్చాలని మృతుని కోడళ్ళు మనవళ్లు మనవరాళ్లు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఆర్టిఐ మొగుళ్ళపల్లిమండల కన్వీనర్ బండారు కుమార్ యాదవ్ ఈ కార్యక్రమంలో గిరబోయిన ఐలయ్య, కుమ్మరి,సాంబయ్య తదితరులు పాల్గొన్నారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.