పున్నమి న్యూస్
తెలంగాణ..
ఈ రోజు ICDS ఇబ్రహీంపట్నం ప్రాజెక్టు పరిధిలోని ఖానాపూర్ లో “ప్రజాపాలన-ప్రగతిప్రణాళిక, లో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసినటు వంటి CDPO వినితాదేవి మాట్లాడుతు. SAM, MAM, పిల్లలు గ్రోత్ గురించి తెలియచేయుడం. అలాగే హేత్ఫల్డెన్ నెంబర్స్ 1098, 100, 112,181 గురించి బాల్యవివాహాల పరిణామాలు గురించి తెలియచేసారు. అలాగే CBE Evendలో భాగంగా గర్భిణలను శ్రీదంటే చేసి సలహాలు, సూచనలు అంద చేయడం జరిగిది.
ఈ కార్యక్రమానికి సూరుర్వజర్ కల్పనీ BC శ్రీనివాస్ AWT లలిత గర్భిణలు, బాలెంతలు, పిల్లల తల్లిదండ్రులు గ్రామస్తులు పాల్గనడం జరిగింది.


