Sunday, 7 December 2025
  • Home  
  • ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నాం: మోర్త సత్తిబాబు
- ఆంధ్రప్రదేశ్

ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నాం: మోర్త సత్తిబాబు

కోనసీమ: ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామని అంబాజీపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ మోర్త సత్తిబాబు అన్నారు. అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామంలో శుక్రవారం నూతనంగా మంజూరైన వితంతు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలో భర్త చనిపోయిన 11 మందికి పెన్షన్లు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. కూటమి మూడు పార్టీల నేతలు పాల్గొన్నారు.

కోనసీమ: ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామని అంబాజీపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ మోర్త సత్తిబాబు అన్నారు. అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామంలో శుక్రవారం నూతనంగా మంజూరైన వితంతు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలో భర్త చనిపోయిన 11 మందికి పెన్షన్లు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. కూటమి మూడు పార్టీల నేతలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.