Monday, 23 March 2026
  • Home  
  • పాడి రైతుల మహజనసభలో పాల్గొన్న ఎమ్మేల్యే బోజ్జల సుధీర్ రెడ్డి
- తిరుపతి

పాడి రైతుల మహజనసభలో పాల్గొన్న ఎమ్మేల్యే బోజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, జనవరి 06: శ్రీకాళహస్తి కో-అపరేటివ్ పాల సరఫరా సంఘం వారు మంగళవారం నాడు నిర్వహించిన పాడి రైతుల మహజనసభలో స్థానిక శ్యాసనసభ్యులు బోజ్జల వేంకటసుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో ఎమ్మేల్యే మాట్లాడుతూ.. సంక్రాతి కానుక పాడి రైతులకు పాల కొనుగోలు ధరను రూ.3 వంతున ఆవు పాల ధరను, రూ. 5 వంతున బర్రె పాల ధరను పెంచుటం జరిగినది. అలాగే సంస్థలో పనిచేసే ఉద్యోగులకు సంక్రాతి కానుకగా 2024-25 సంవత్సరముకు, 2025-26 వ సంవత్సరము రెండు బోనసులను అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కో-అపరేటివ్ సంఘం అద్యక్షులు మునగాల మధుసూధన్ రావు, రాష్ట్ర బిజేపి ఉపాద్యక్షులు కోలా ఆనంద్, వ్వవసాయ మార్కిటింకమీ చైర్మన్ రంగినేని చేచయ్య నాయుడు, వి బత్తిరేడ్డి, కామేష్ యాదవ్, కార్యవర్గసభ్యులు పాల్గ్నొరు. Uploaded Video:

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, జనవరి 06: శ్రీకాళహస్తి కో-అపరేటివ్ పాల సరఫరా సంఘం వారు మంగళవారం నాడు నిర్వహించిన పాడి రైతుల మహజనసభలో స్థానిక శ్యాసనసభ్యులు బోజ్జల వేంకటసుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో ఎమ్మేల్యే మాట్లాడుతూ.. సంక్రాతి కానుక పాడి రైతులకు పాల కొనుగోలు ధరను రూ.3 వంతున ఆవు పాల ధరను, రూ. 5 వంతున బర్రె పాల ధరను పెంచుటం జరిగినది. అలాగే సంస్థలో పనిచేసే ఉద్యోగులకు సంక్రాతి కానుకగా 2024-25 సంవత్సరముకు, 2025-26 వ సంవత్సరము రెండు బోనసులను అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కో-అపరేటివ్ సంఘం అద్యక్షులు మునగాల మధుసూధన్ రావు, రాష్ట్ర బిజేపి ఉపాద్యక్షులు కోలా ఆనంద్, వ్వవసాయ మార్కిటింకమీ చైర్మన్ రంగినేని చేచయ్య నాయుడు, వి బత్తిరేడ్డి, కామేష్ యాదవ్, కార్యవర్గసభ్యులు పాల్గ్నొరు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.