పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని డివిజనల్ పంచాయతీ అధికారి మస్తాన్ వల్లి అన్నారు. శనివారం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఇంటి తోపాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయవద్దని చేత్త బండ్ల లోనే వేయాలన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేది అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ. ఎంపీడీవో కె ఆర్ ఎం ప్రసాద్ డిప్యూటీ ఎంపీడీవో సునీల్ కార్యదర్శి సురేష్ . రామ్మోహన్ సచివాలయ సిబ్బంది డ్వాక్రా మహిళలు పారిశుద్ధ్య సిబ్బంది కార్మికులు పాల్గొన్నారు.

పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత. డి ఎల్ పి ఓ
పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని డివిజనల్ పంచాయతీ అధికారి మస్తాన్ వల్లి అన్నారు. శనివారం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఇంటి తోపాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయవద్దని చేత్త బండ్ల లోనే వేయాలన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేది అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ. ఎంపీడీవో కె ఆర్ ఎం ప్రసాద్ డిప్యూటీ ఎంపీడీవో సునీల్ కార్యదర్శి సురేష్ . రామ్మోహన్ సచివాలయ సిబ్బంది డ్వాక్రా మహిళలు పారిశుద్ధ్య సిబ్బంది కార్మికులు పాల్గొన్నారు.

