పదోవ తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషీ చేయాలనీ ఉదయగిరి ఎం ఈ వో తోట శ్రీనివాసులు శుక్రవారం ఆయన ఉదయగిరి మండలం గండి పాలెం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ను సందర్శించి పలు రికార్డ్ లు పరిశీలించారు వెనుక బడిన విద్యార్దులను గుర్తించి ఉన్నత ఉపాధ్యాయులు వారి పై ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు నూతనంగా ఎంపికై విధుల్లో చేరిన ఉపాధ్యాయులను అభినందించారు.

పదోవ తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తర్ణత సాధించాలి
పదోవ తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషీ చేయాలనీ ఉదయగిరి ఎం ఈ వో తోట శ్రీనివాసులు శుక్రవారం ఆయన ఉదయగిరి మండలం గండి పాలెం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ను సందర్శించి పలు రికార్డ్ లు పరిశీలించారు వెనుక బడిన విద్యార్దులను గుర్తించి ఉన్నత ఉపాధ్యాయులు వారి పై ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు నూతనంగా ఎంపికై విధుల్లో చేరిన ఉపాధ్యాయులను అభినందించారు.

