దుత్తలూరు ఎంపీడీఓ కార్యాలయంలో సాధారణ సర్వ సభ సమావేశం సోమవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ చేజర్ల జయంత్ రెడ్డీ ఎంపీడీఓ చెంచమ్మ పాల్గొన్నారు విద్యుత్ శాఖ ఏఈ ప్రతిసారి నిర్వహించే సాధారణ సమావేశానికి హాజరు కాకపోవడంతో ఎంపీపీతో పాటు పలువురు ఎంపీటీసీ లు,సర్పంచులు ఆయన ఫై చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓను వారు కోరారు అనంతరం మండల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు ఫై సమిక్షిoచారు.



