నందలూరు మండలంలో ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీశ్రీశ్రీ హజరత్ ఖ్వాజా సయ్యద్ మఘధూమ్ షా వల్లీ దర్గా ఉరుసు మహోత్సవానికి ఈనెల 31-10-2025 హాజరుకావాలని మాజీ డైరెక్టర్ రోడ్లు భవనాల అభివృద్ధి శాఖ మరియు జేఏసీ సభ్యులు.గండికోట గుల్జార్ భాషను మరియు మాజీ అదనపు ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జానీను మఘధూమ్ షావలి దర్గా పీఠాధిపతి చిన్న గురువులయ్య హైదర్ సాహెబ్ మరియు కమిటీ సభ్యులు మర్యాదపూర్వక కలిసి ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో మాజీ వక్ఫ్ బోర్డ్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్,టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు మహబూబ్ బాషా టిడిపి పార్టీ ముస్లిం మైనార్టీ యువనాయకులు పఠాన్ మహర్ ఖాన్,వరల్డ్ హ్యూమన్ రైట్స్ సయ్యద్ జుల్ఫికర్, తదితరులు పాల్గొన్నారు.

గుల్జార్ భాషకు ఉరుసు ఆహ్వాన పత్రిక అందించిన హైదర్ సాహెబ్
నందలూరు మండలంలో ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీశ్రీశ్రీ హజరత్ ఖ్వాజా సయ్యద్ మఘధూమ్ షా వల్లీ దర్గా ఉరుసు మహోత్సవానికి ఈనెల 31-10-2025 హాజరుకావాలని మాజీ డైరెక్టర్ రోడ్లు భవనాల అభివృద్ధి శాఖ మరియు జేఏసీ సభ్యులు.గండికోట గుల్జార్ భాషను మరియు మాజీ అదనపు ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జానీను మఘధూమ్ షావలి దర్గా పీఠాధిపతి చిన్న గురువులయ్య హైదర్ సాహెబ్ మరియు కమిటీ సభ్యులు మర్యాదపూర్వక కలిసి ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో మాజీ వక్ఫ్ బోర్డ్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్,టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు మహబూబ్ బాషా టిడిపి పార్టీ ముస్లిం మైనార్టీ యువనాయకులు పఠాన్ మహర్ ఖాన్,వరల్డ్ హ్యూమన్ రైట్స్ సయ్యద్ జుల్ఫికర్, తదితరులు పాల్గొన్నారు.

