Wednesday, 25 March 2026
  • Home  
  • కోటి సంతకాలు పేరిట వైకాపా కొత్త నాటకం – శ్రీకాళహస్తి తెలుగుతమ్ముళ్ళు
- తిరుపతి

కోటి సంతకాలు పేరిట వైకాపా కొత్త నాటకం – శ్రీకాళహస్తి తెలుగుతమ్ముళ్ళు

శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఓ ప్రకటన ద్వారా మాట్లాడుతూ.. వైకాపా కోటి సంతకాలు పేరిట మరో కొత్త రకమైన నాటకానికి తెరలేపిందన్నారు. కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించి, పేదలకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తెస్తుంటే, వైసీపీ దీనిపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని పీపీపీ అంటే, ప్రైవేటుకి అమ్మేయటం కాదని…ప్రైవేటు, ప్రభుత్వం కలిసి అభివృద్ధి చేసేదిగా జగన్ క్లారిటీ తెచ్చుకోవాలని హితవు పలికారు. జగన్ రెడ్డి గ్యాంగ్ చేసేవి కల్తీ పనులు.. ఆడేవి తప్పుడు మాటలని, శ్రీవారి లడ్డూలో కల్తీ, జోగితో మద్యంలో కల్తీ చేసి, మెడికల్ కళాశాలల మీద దుష్ప్రచారం చేస్తూ కోటి సంతకాలు అనే కొత్త నాటకానికి తెరదీసి ప్రజలను బురిడీ కొట్టించాలని చూస్తున్నారని తెలుగుదేశం పార్టీ, శ్రీకాళహస్తి నియోజకవర్గ నాయకులు విమర్శించారు. మెడికల్ కాలేజీల పై నువ్వు తెచ్చిన జీఓ నెం. 107, 108, 133 ల మీద, నువ్వే కోటి సంతకాలు చేస్తున్నావా జగన్ రెడదెనని ప్రశ్నించారు. పీపీపీ మోడల్ లో మెడికల్ కాలేజీలను కడితే పేదలకు అన్యాయం జరిగి పోతుంది అని గగ్గోలు పెడుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న జగన్… అసలు విషయాలని ఎలా దాచిపెడుతున్నాడో ప్రజలు తెలుసుకోవాలని పీపీపీ మోడల్ లో కడితే ఫ్రీ సీట్లు పెరగడమే కాకుండా… పేదలకు కార్పొరేట్ స్థాయి నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వస్తుంది. పాత విధానంలో కట్టిన 5 మెడికల్ కాలేజీల్లో ఇప్పటివరకు 500 సీట్లు రాగా అందులో ఫ్రీ సీట్లు 213 (42.5%) మాత్రమే. అదే పీపీపీ మోడల్ లో మెడికల్ కాలేజీలు కడితే 17 కాలేజీల్లో తక్కువలో తక్కువ 1700 సీట్లు వస్తాయి. వాటిల్లో ఫ్రీ సీట్లు 850 (50%) ఉంటాయి. అంటే పీపీపీ మోడల్ లో కడితే ఫ్రీ సీట్లు పెరగడమే కాకుండా… పేదలకు కార్పొరేట్ వైద్యం కూడా అందుబాటులోకి వస్తుందని పీపీపీ మోడల్ లో కట్టిన మెడికల్ కాలేజీలలో ఫ్రీ సీట్లు పెరుగుతాయి దానర్ధం ఏమిటంటే ఎక్కువ మంది పేద విద్యార్థులు వారు డాక్టర్ కావాలన్న కలను నెరవేర్చుకోవచ్చు. అంతేకాకుండా పేదలకు కార్పొరేట్ స్థాయి నాణ్యమైన వైద్యం కూడా అందుబాటులోకి వస్తుందని తెదేపా నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, శ్రీకాళహస్తి పట్టణ సహకార బ్యాంకు మాజీ ఛైర్మన్ డి.వి.నారాయణ, 17 వ వార్డు ఇన్ చార్జి చాంద్ బాషా, బిసి విభాగం నాయకులు కిరణ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఓ ప్రకటన ద్వారా మాట్లాడుతూ.. వైకాపా కోటి సంతకాలు పేరిట మరో కొత్త రకమైన నాటకానికి తెరలేపిందన్నారు. కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించి, పేదలకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తెస్తుంటే, వైసీపీ దీనిపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని పీపీపీ అంటే, ప్రైవేటుకి అమ్మేయటం కాదని…ప్రైవేటు, ప్రభుత్వం కలిసి అభివృద్ధి చేసేదిగా జగన్ క్లారిటీ తెచ్చుకోవాలని హితవు పలికారు. జగన్ రెడ్డి గ్యాంగ్ చేసేవి కల్తీ పనులు.. ఆడేవి తప్పుడు మాటలని, శ్రీవారి లడ్డూలో కల్తీ, జోగితో మద్యంలో కల్తీ చేసి, మెడికల్ కళాశాలల మీద దుష్ప్రచారం చేస్తూ కోటి సంతకాలు అనే కొత్త నాటకానికి తెరదీసి ప్రజలను బురిడీ కొట్టించాలని చూస్తున్నారని తెలుగుదేశం పార్టీ, శ్రీకాళహస్తి నియోజకవర్గ నాయకులు విమర్శించారు. మెడికల్ కాలేజీల పై నువ్వు తెచ్చిన జీఓ నెం. 107, 108, 133 ల మీద, నువ్వే కోటి సంతకాలు చేస్తున్నావా జగన్ రెడదెనని ప్రశ్నించారు. పీపీపీ మోడల్ లో మెడికల్ కాలేజీలను కడితే పేదలకు అన్యాయం జరిగి పోతుంది అని గగ్గోలు పెడుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న జగన్… అసలు విషయాలని ఎలా దాచిపెడుతున్నాడో ప్రజలు తెలుసుకోవాలని పీపీపీ మోడల్ లో కడితే ఫ్రీ సీట్లు పెరగడమే కాకుండా… పేదలకు కార్పొరేట్ స్థాయి నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వస్తుంది. పాత విధానంలో కట్టిన 5 మెడికల్ కాలేజీల్లో ఇప్పటివరకు 500 సీట్లు రాగా అందులో ఫ్రీ సీట్లు 213 (42.5%) మాత్రమే. అదే పీపీపీ మోడల్ లో మెడికల్ కాలేజీలు కడితే 17 కాలేజీల్లో తక్కువలో తక్కువ 1700 సీట్లు వస్తాయి. వాటిల్లో ఫ్రీ సీట్లు 850 (50%) ఉంటాయి. అంటే పీపీపీ మోడల్ లో కడితే ఫ్రీ సీట్లు పెరగడమే కాకుండా… పేదలకు కార్పొరేట్ వైద్యం కూడా అందుబాటులోకి వస్తుందని పీపీపీ మోడల్ లో కట్టిన మెడికల్ కాలేజీలలో ఫ్రీ సీట్లు పెరుగుతాయి దానర్ధం ఏమిటంటే ఎక్కువ మంది పేద విద్యార్థులు వారు డాక్టర్ కావాలన్న కలను నెరవేర్చుకోవచ్చు. అంతేకాకుండా పేదలకు కార్పొరేట్ స్థాయి నాణ్యమైన వైద్యం కూడా అందుబాటులోకి వస్తుందని తెదేపా నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, శ్రీకాళహస్తి పట్టణ సహకార బ్యాంకు మాజీ ఛైర్మన్ డి.వి.నారాయణ, 17 వ వార్డు ఇన్ చార్జి చాంద్ బాషా, బిసి విభాగం నాయకులు కిరణ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.