Monday, 23 March 2026
  • Home  
  • కరెంట్ షాక్ తో ఎద్దు మృతి
- నాగర్‌కర్నూల్

కరెంట్ షాక్ తో ఎద్దు మృతి

నాగర్ కర్నూల్ అక్టోబర్ 18 :వెల్దండ మండల సమీపంలోని రాచూర్ తాండా(Rachur Tanda)కి చెందిన వర్త్యవత్ ఫకీర(Vartyawat Fakir)కి వ్యవసాయ కాడి ఎద్దు ఈ రోజు కరెంట్ షాక్ తో మృతి చెందిందన్నారు. రైతు తెలిపిన వివరాల ప్రకారం వ్యవసాయ పొలంలో గడ్డిమేస్తున్న సమయంలో కరెంటు వైరు(Electricity Wire) తగిలి కాడి ఎద్దు అక్కడికక్కడే మృతి చెందిన‌ట్లు తెలిపారు. ఎద్దు విలువ 70 వేల రూపాయలు ఉంటుందని వారు బోరున విలపిస్తూ ప్రభుత్వం నుండి ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

నాగర్ కర్నూల్ అక్టోబర్ 18

:వెల్దండ మండల సమీపంలోని రాచూర్ తాండా(Rachur Tanda)కి చెందిన వర్త్యవత్ ఫకీర(Vartyawat Fakir)కి వ్యవసాయ కాడి ఎద్దు ఈ రోజు కరెంట్ షాక్ తో మృతి చెందిందన్నారు. రైతు తెలిపిన వివరాల ప్రకారం వ్యవసాయ పొలంలో గడ్డిమేస్తున్న సమయంలో కరెంటు వైరు(Electricity Wire) తగిలి కాడి ఎద్దు అక్కడికక్కడే మృతి చెందిన‌ట్లు తెలిపారు.
ఎద్దు విలువ 70 వేల రూపాయలు ఉంటుందని వారు బోరున విలపిస్తూ ప్రభుత్వం నుండి ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.