ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట చేసిన గ్రామ యువత
రైల్వే కోడూరు డిసెంబర్ పున్నమి ప్రతినిధి
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలంలోని గోవిందం పల్లి పంచాయతీలో ఉన్న శంకరా పురం (కుమ్మరపల్లి) గ్రామ యువత ప్రజలు కలిసి చెరువు కట్ట వద్ద ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో ధనంజయ, వెంకటేష్, శివకుమార్, నాగ, వెంకటరత్నం, అందరూ పాల్గొని విగ్రహ ప్రతిష్ట చేశారు


