Thursday, 12 February 2026
  • Home  
  • అద్వానంగా రోడ్లు పట్టించుకోని అధికారులు
- తిరుపతి

అద్వానంగా రోడ్లు పట్టించుకోని అధికారులు

శ్రీకాళహస్తి వెంకటగిరి మార్గ మధ్యలో గ్రామానికి వెళ్లే మార్గ మధ్య తారు రోడ్డు సంగతి దేవుడెరుగు.గుంతలకు కనీసం మట్టి పోసే దిక్కు లేదా యే. ఏ.యం పుత్తూరు వయా దొమ్మరపాలెం రోడ్లు అద్వాన్నంగా మారాయని ఇంతకు మునుపు అనేక పర్యాయాలు అధికారులకు చెప్పిన పత్రికలలో ప్రచురించిన ఎవ్వరు పట్టించుకోవడంలేదని గ్రామస్థులు వాపోతున్నారు. రానున్నది వర్షాకాలమని ఈ మార్గంలో గుంతలు ఉన్న రోడ్లలో వర్షపు నీళ్లు నిలవడం వలన ప్రయాణికులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ముఖ్యంగా రాత్రిళ్ళు గుంతలు కనిపించక ఇబ్బందిగా ఉందని రోడ్లు బాగు చేయించి మా సమస్యను పరిష్కరించాలని పాలకులను,అధికారులను గ్రామస్థులు కోరుతున్నారు.

శ్రీకాళహస్తి వెంకటగిరి మార్గ మధ్యలో గ్రామానికి వెళ్లే మార్గ మధ్య తారు రోడ్డు సంగతి దేవుడెరుగు.గుంతలకు కనీసం మట్టి పోసే దిక్కు లేదా యే. ఏ.యం పుత్తూరు వయా దొమ్మరపాలెం రోడ్లు అద్వాన్నంగా మారాయని ఇంతకు మునుపు అనేక పర్యాయాలు అధికారులకు చెప్పిన పత్రికలలో ప్రచురించిన ఎవ్వరు పట్టించుకోవడంలేదని గ్రామస్థులు వాపోతున్నారు. రానున్నది వర్షాకాలమని ఈ మార్గంలో గుంతలు ఉన్న రోడ్లలో వర్షపు నీళ్లు నిలవడం వలన ప్రయాణికులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ముఖ్యంగా రాత్రిళ్ళు గుంతలు కనిపించక ఇబ్బందిగా ఉందని రోడ్లు బాగు చేయించి మా సమస్యను పరిష్కరించాలని పాలకులను,అధికారులను గ్రామస్థులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.