సీఎం చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక ఎండీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఉన్నవారు లేని వారిని దత్తత తీసుకొని వారి అభివృద్ధికి సహాయం అందించాలన్నారు. హెల్త్ యూనివర్సిటీ మెంబర్ డా. వరుణ్, అధికారులు, దాతలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

P4 లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలి:MLA వరద
సీఎం చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక ఎండీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఉన్నవారు లేని వారిని దత్తత తీసుకొని వారి అభివృద్ధికి సహాయం అందించాలన్నారు. హెల్త్ యూనివర్సిటీ మెంబర్ డా. వరుణ్, అధికారులు, దాతలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

