Thursday, 5 February 2026
  • Home  
  • CMRF చెక్కును అందజేసిన జనసేన నాయకులు
- ఎన్ టి ఆర్ జిల్లా

CMRF చెక్కును అందజేసిన జనసేన నాయకులు

అనారోగ్య కారణాలతో చికిత్స పొందిన అనంతరం సీఎం సహాయనిధి (CMRF) కోసం దరఖాస్తు చేసుకున్న వత్సవాయి మండలం, భీమవరం గ్రామానికి చెందిన వాసిపల్లి సుబ్బారెడ్డి గారికి, ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను గారి సిఫారసు మేరకు, జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి సహకారంతో రూ. 81,000/- విలువ గల CMRF చెక్కు మంజూరైంది. ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుల సూచన మేరకు ఈ చెక్కును జనసేన పార్టీ నాయకులు లబ్ధిదారునికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ తుమ్మల ప్రభాకరరావు గారు, జనసేన నాయకులు శ్రీ షౌకత్ అలీ గారు, శ్రీ ఈమని కిషోర్ కుమార్ గారు, శ్రీ గొర్రెపాటి సుదర్శన్ గారు, భీమవరం గ్రామ నాయకులు శ్రీ గుండం రంగారెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.

అనారోగ్య కారణాలతో చికిత్స పొందిన అనంతరం సీఎం సహాయనిధి (CMRF) కోసం దరఖాస్తు చేసుకున్న వత్సవాయి మండలం, భీమవరం గ్రామానికి చెందిన వాసిపల్లి సుబ్బారెడ్డి గారికి, ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను గారి సిఫారసు మేరకు, జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి సహకారంతో రూ. 81,000/- విలువ గల CMRF చెక్కు మంజూరైంది.

ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుల సూచన మేరకు ఈ చెక్కును జనసేన పార్టీ నాయకులు లబ్ధిదారునికి అందజేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ తుమ్మల ప్రభాకరరావు గారు, జనసేన నాయకులు శ్రీ షౌకత్ అలీ గారు, శ్రీ ఈమని కిషోర్ కుమార్ గారు, శ్రీ గొర్రెపాటి సుదర్శన్ గారు, భీమవరం గ్రామ నాయకులు శ్రీ గుండం రంగారెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.