Monday, 13 April 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

తుఫాను ప్రభావంపై జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మీడియా సమావేశం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ తుఫాను ప్రభావంపై జిల్లా కలెక్టర్ మహేష్ ఈనెల 27, 28, 29 తేదీలలో కోనసీమ జిల్లాలో తుఫాన్ ప్రభావం..సహాయ చర్యలకు అధికారులు సర్వ సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశం..జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలను రద్దు చేసుకోవాలని కోరిన జిల్లా కలెక్టర్..జిల్లా కేంద్రం అమలాపురంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు.కంట్రోల్ రూమ్ నంబర్: 08856 293104 మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని హెచ్చరిక జారీ.కార్తీక మాసం స్నానాలకు సముద్రం వద్దకు వెళ్లరాదని హెచ్చరిక జారీ.కోనసీమ జిల్లాలో సముద్ర తీరంలోని ఆరు వేల పూరి గుడిసెలలోని ప్రజలను 27వ తేదీ సాయంత్రానికి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాం : జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ 28, 29 తేదీలలో విద్యా సంస్థలకు శెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్..624 హేబిటేషన్స్ లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు..120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం..కరెంట్ పోల్స్, చెట్లు కూలిపోయే ప్రమాదం ఉంది… ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలి…సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం… తీర ప్రాంతంలో క్రేన్లు, చెట్లు కోసే యంత్రాలు సిద్ధంగా ఉంచాం… మూడు వేల విద్యుత్ స్తంభాలు సిద్ధం చేశాం.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

తుఫాను ప్రభావంపై జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మీడియా సమావేశం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ తుఫాను ప్రభావంపై జిల్లా కలెక్టర్ మహేష్ ఈనెల 27, 28, 29 తేదీలలో కోనసీమ జిల్లాలో తుఫాన్ ప్రభావం..సహాయ చర్యలకు అధికారులు సర్వ సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశం..జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలను రద్దు చేసుకోవాలని కోరిన జిల్లా కలెక్టర్..జిల్లా కేంద్రం అమలాపురంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు.కంట్రోల్ రూమ్ నంబర్: 08856 293104 మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని హెచ్చరిక జారీ.కార్తీక మాసం స్నానాలకు సముద్రం వద్దకు వెళ్లరాదని హెచ్చరిక జారీ.కోనసీమ జిల్లాలో సముద్ర తీరంలోని ఆరు వేల పూరి గుడిసెలలోని ప్రజలను 27వ తేదీ సాయంత్రానికి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాం : జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ 28, 29 తేదీలలో విద్యా సంస్థలకు శెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్..624 హేబిటేషన్స్ లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు..120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం..కరెంట్ పోల్స్, చెట్లు కూలిపోయే ప్రమాదం ఉంది… ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలి…సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం… తీర ప్రాంతంలో క్రేన్లు, చెట్లు కోసే యంత్రాలు సిద్ధంగా ఉంచాం… మూడు వేల విద్యుత్ స్తంభాలు సిద్ధం చేశాం.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

తుఫాను ప్రభావంపై జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మీడియా సమావేశం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ తుఫాను ప్రభావంపై జిల్లా కలెక్టర్ మహేష్ ఈనెల 27, 28, 29 తేదీలలో కోనసీమ జిల్లాలో తుఫాన్ ప్రభావం..సహాయ చర్యలకు అధికారులు సర్వ సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశం..జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలను రద్దు చేసుకోవాలని కోరిన జిల్లా కలెక్టర్..జిల్లా కేంద్రం అమలాపురంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు.కంట్రోల్ రూమ్ నంబర్: 08856 293104 మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని హెచ్చరిక జారీ.కార్తీక మాసం స్నానాలకు సముద్రం వద్దకు వెళ్లరాదని హెచ్చరిక జారీ.కోనసీమ జిల్లాలో సముద్ర తీరంలోని ఆరు వేల పూరి గుడిసెలలోని ప్రజలను 27వ తేదీ సాయంత్రానికి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాం : జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ 28, 29 తేదీలలో విద్యా సంస్థలకు శెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్..624 హేబిటేషన్స్ లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు..120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం..కరెంట్ పోల్స్, చెట్లు కూలిపోయే ప్రమాదం ఉంది… ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలి…సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం… తీర ప్రాంతంలో క్రేన్లు, చెట్లు కోసే యంత్రాలు సిద్ధంగా ఉంచాం… మూడు వేల విద్యుత్ స్తంభాలు సిద్ధం చేశాం.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

తుఫాను ప్రభావంపై జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మీడియా సమావేశం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ తుఫాను ప్రభావంపై జిల్లా కలెక్టర్ మహేష్ ఈనెల 27, 28, 29 తేదీలలో కోనసీమ జిల్లాలో తుఫాన్ ప్రభావం..సహాయ చర్యలకు అధికారులు సర్వ సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశం..జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలను రద్దు చేసుకోవాలని కోరిన జిల్లా కలెక్టర్..జిల్లా కేంద్రం అమలాపురంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు.కంట్రోల్ రూమ్ నంబర్: 08856 293104 మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని హెచ్చరిక జారీ.కార్తీక మాసం స్నానాలకు సముద్రం వద్దకు వెళ్లరాదని హెచ్చరిక జారీ.కోనసీమ జిల్లాలో సముద్ర తీరంలోని ఆరు వేల పూరి గుడిసెలలోని ప్రజలను 27వ తేదీ సాయంత్రానికి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాం : జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ 28, 29 తేదీలలో విద్యా సంస్థలకు శెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్..624 హేబిటేషన్స్ లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు..120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం..కరెంట్ పోల్స్, చెట్లు కూలిపోయే ప్రమాదం ఉంది… ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలి…సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం… తీర ప్రాంతంలో క్రేన్లు, చెట్లు కోసే యంత్రాలు సిద్ధంగా ఉంచాం… మూడు వేల విద్యుత్ స్తంభాలు సిద్ధం చేశాం.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మొంథా తుఫాను హెచ్చరికల నేపధ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ

మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగంతో పాటు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సూచించారు. ఈ మేరకు ఆయన పి.గన్నవరం నియోజకవర్గంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగాళాఖాతంలో అల్పపీడనం (తుఫాన్) కారణంగా రాబోయే 72 గంటలు (3 రోజులు) అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. ఆస్తి, ప్రాణ, పశు ,పంట నష్టం జరగకుండా అధికార యంత్రాంగం అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో మండల, గ్రామ స్థాయి అధికార యంత్రాంగం అంతా పనిచేసే ప్రదేశాల్లోనే ఉండేలా చూడాలని ఉన్నతాధికారులను కోరారు. హెడ్ క్వార్టర్స్ వదలి వెళ్ళ రాదని అన్నారు. కార్తీకమాసం సందర్భంగా సముద్ర తీర ప్రాంతాలకు విహార యాత్రలకు వెళ్ళేవారు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సిధ్ధం అని ఎమ్మెల్యే తెలిపారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి, కలిగిరి పట్టణాల్లో ఉచిత భోజన శిబిరాలు — ప్రజలతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్

ఉదయగిరి పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద మరియు కలిగిరి పట్టణంలోని ఎం.ఆర్.ఓ కార్యాలయం సమీపంలో కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం యూ.ఎస్.ఏ అట్లాంటా వాస్తవ్యులు కీ||శే|| మిక్కిలినేని గౌతమి గారి జయంతిని పురస్కరించుకుని, ఆమె జ్ఞాపకార్థంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. సామాజిక సేవా స్పూర్తితో, నిరుపేదలు మరియు అవసరమైన వారికి ఉచిత భోజనం అందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది. పెద్ద సంఖ్యలో ప్రజలు, స్థానికులు, మహిళలు, పిల్లలు పాల్గొని భోజనం స్వీకరించారు. ఈ మహోత్సవానికి గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు ముఖ్య అతిథిగా హాజరై, స్వయంగా భోజనం వడ్డించి, ప్రజలతో కలసి భోజనం చేశారు. ఆయన మాట్లాడుతూ, “ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవతా విలువలను పెంపొందిస్తాయి. మిక్కిలినేని గౌతమి గారి జ్ఞాపకార్థం ఇలాంటి సేవలు నిర్వహించడం ఎంతో ప్రశంసనీయమైన విషయం,” అని తెలిపారు.కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ నిరంతరం ప్రజలకు సేవచేస్తూ, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో అనేక కార్యక్రమాలు చేపడుతున్నందుకు గర్వంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మరియు వాలంటీర్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

తిరుపతి

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం పాలకమండలి ప్రమాణ స్వీకారం

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం దేవస్థానం ఈవో బాపిరెడ్డి ఆలయ చైర్మన్ కొట్టేసాయి మరియు సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ నూతన ధర్మకర్తల మండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

హైదరాబాద్

ఘనంగా పూలమాలలు..బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ,ఎస్టీ, వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 226వ వారం

పున్నమి అక్టోబర్ 26 హైదరాబాద్: తార్నాక చింతల్ బస్తీలో గల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఆదివారం రోజున పూలమాల వేస్తూ నివాళులర్పించడం జరిగింది ఇది 226వారం బస్తి పెద్దలు మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన కోసం ప్రచారం చేస్తాము ఆయన కన్న కలలు నిజం చేస్తాము బహుజనులను ఏకం చేసి బహుజన రాజ్యానికి బాటలు వేసే ప్రయత్నం చేస్తామని మనసు పూర్తిగా తెలియజేయడం జరుగుతుంది ప్రతి గ్రామం మండలం జిల్లాస్థాయిలో ఎక్కడైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్నాయో ప్రాంతాలలో ఉన్నటువంటి బహుజనులు తప్పకుండా విగ్రహాలని నీటిగా కడిగి ప్రతి ఆదివారం మాల వేస్తారని వెయ్యాలని తెలియజేస్తున్నాను యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్న బస్సు పెద్దలు ఎం రాజయ్య, టి లక్ష్మణ్, వి మల్లేష్, నరసింహారావు, ఎండి అప్సర్ బై, T నర్సింగ్ రావు, బషీర్, బహుజన ఆర్టీసీ యూనియన్ ప్రధాన కార్యదర్శి సుద్దాల సురేష్ తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సీతారామపురంలో వైసీపీ కోటి సంతకాల సేకరణ

సీతారామపురం అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) ప్రభుత్వ వైద్య విద్య రంగాన్ని కూటమి ప్రభుత్వం పేదలకు దూరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైసిపి ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఆదివారం సీతారామపురం లో నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి యూత్ వింగ్ జాయింట్ సెక్రెటరీ పాలగిరి ముద్దుకృష్ణమరాజు నిర్వహించారు. ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల ప్రకారం సీతారామపురం మండల వైఎస్ఆర్సిపి కన్వీనర్ చింతం రెడ్డి సుబ్బారెడ్డి సూచనల మేరకు సీతారామపురం పంచాయతీ పరిధిలోని రాజు గారి వీధి, బీసీ కాలనీ, నారాయణమ్మ పేట ప్రాంతాలలో ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను పిపిపి విధానం లోకి రావడం వలన పేద మధ్య తరగతి కుటుంబాలకు కలిగే నష్టాలను వివరిస్తూ కూటమి పాలన పేద ప్రజలను చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియజేస్తూ సంతకాల సేకరణను పాలగిరి ముద్దుకృష్ణమరాజు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలకు వైద్య విద్యను దూరం చేసి తమ జేబులు నింపుకోవాలనే కుట్ర కోణంతో కూటమి ప్రభుత్వం పిపిపి విధానాన్ని ప్రవేశపెట్టిందని దీనిని రాష్ట్ర ప్రజలందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. ఎన్నికల సమయాలలో ప్రైవేటీకరణను వ్యతిరేకిచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పుతూ ప్రైవేటు యాజమాన్యాలకు తొత్తులుగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుందన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుసంధానంగా ఉండే ఆసుపత్రులలో ఉచిత వైద్యాన్ని సైతం పేద ప్రజలకు దూరం చేసి పేద ప్రజల ఉసురు పోసుకుంటుందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిపిపి విధానాన్ని కూటమి సానుభూతిపరులే వ్యతిరేకిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన కోటి సంతకాల సేకరణకు మద్దతు తెలుపుతున్నారన్నారు. పార్టీలకతీతంగా పిపిపి విధానాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించి కోటి సంతకాల ఉద్యమంలో భాగస్వాములవాలని ఆయన కోరారు. కూటమి పాలన ఏర్పడిన ఒకటిన్నర సంవత్సరంలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కటారి శ్రీనివాసులు, ఏనుగుల రూపేష్, గుండుపల్లి శ్రీను, తిరుపతయ్య, పవన్ కుమార్, నారాయణరాజు, నవీన్, షబ్బీర్, జమీర్ సునీల్, సురేష్, అలీ తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు

ఉపాధిహామీ పథకంలో తప్పనిసరిగా e-Kyc

గ్రామీణులు వలస వెళ్లకుండా స్థానికంగానే పనులు కల్పించే ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలుచేస్తోంది. ఎంతో సదుద్దేశంతో దీనిని అందుబా టులోకి తీసుకురాగా కొందరు పథకాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. పనులకు రాకున్నా మస్టర్లలో హాజరు వేసుకుని నిధులు పక్కదారి పట్టిస్తున్నారు.ఈ నేపథ్యంలో వీటన్నింటికీ అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేవైసీ చేపట్టింది. ప్రతి ఉపాధి కూలీ ముఖ చిత్రం ఆధారంగా ఈ కేవైసీకి చర్యలు తీసుకుంటోంది.దీనిద్వారా ఉపాధి కూలీలకు పనులు చూపేలా కృషి చేస్తోంది.e-Kyc ప్రక్రియ చేస్తున్న గోనెగండ్ల మండల ఉపాధి హామీ సిబ్బంది..

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.