అక్రమ అరెస్టులను కడించండి, పోలీసు బలగలను పెట్టి ఉద్యమాలు ఆపలేరు, శ్రీ ఇందు కళాశాల యాజమాన్యం, కాంట్రాక్టర్ ల పై చర్యలు తీసికోవాలి
పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 *అక్రమ అరెస్టులను కడించండి, పోలీసు బలగలను పెట్టి ఉద్యమాలు ఆపలేరు, శ్రీ ఇందు కళాశాల యాజమాన్యం, కాంట్రాక్టర్ ల పై చర్యలు తీసికోవాలి* *Citu ఆధ్వర్యంలో శ్రీ ఇందు కాలేజ్ ముందు చనిపోయిన ఒడిశా కార్మికునికి 20,00000 లక్షలు ఇవ్వాలని ధర్నా నిర్వహించడం తో పోలీసులు citu నాయకులను, కార్మికులను అరెస్ట్ చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది*, గుట్టు చప్పుడు కాకుండా చనిపోయిన కార్మికున్ని తరలిస్తున్న శ్రీ ఇందు యాజమాన్యం *శ్రీ ఇందు ఇంజనీర్ కళాశాల ముందు ధర్నా చేయడం జరిగింది* ఇబ్రహీంపట్నం శేరి గూడా గ్రామం లో తేది 25/10/2025 రోజునా శ్రీ ఇందు కాలేజ్ లో ఒడిశా కు చెందిన దివాకర్ బత్ర s/.చందర్ బత్ర గ్రామం దమ్మన్న గూడా, (మండలం) జరియా( జిల్లా) నంబ్బరంగా పూర్, స్టేట్ ఒరిస్సా రాష్ట్ర నికి చెందినా దివాకర్ బత్ర, తన తమ్ముడు ఇద్దరు కలిసి రెండు నెలలు గా పని చేస్తున్నారు, దివాకర్ బత్ర కార్మికుడు సంట్రిన్ పని చేస్తుండగా బిల్డింగ్ నుండి పడి చనిపోయారు కార్మికుడు శ్రీ ఇందు కాలేజ్ యాజమాన్యం గుట్టు చప్పుడు కాకుండా పోస్ట్ మటం చేయకుంగా కార్మికునికి నష్ట పరిహారం ఇవ్వవలసి వస్తది అని ఒడిస్సాకు 100 కిలోమీటర్లు దూరం తరలించడం ప్రయత్నం చేయగా, ఈ వార్త తెలిసిన ప్రజలు లు సమాచారం ఇవ్వగ ఇబ్రహీంపట్నం పోలీస్ లు స్పందించి మళ్ళీ ఇబ్రహీంపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకొని రావడం జరిగింది,కాబట్టి వారి కుటుంబనికి 20,00000 లక్షలు రూపాయలు శ్రీ ఇందు కాలేజ్ యాజమాన్యం నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము,చనిపోయిన కార్మికున్ని గుట్టు చప్పుడు చేయకుండా పంపించిన యాజమాన్యం పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం అనుమతులు లేకుంగా బిల్డింగ్ కట్టుతున్న వాటిని ఆపాలని, రేపు శ్రీ ఇందు కాలేజ్ యాజమాన్యం, బిల్డర్ లు చర్చలకు రాలేదు, వెంటనే కార్మికునికి నష్టం ఇవ్వాలి ఇవ్వకపోతే రేపు వలస కార్మికుల 200 మంది, తో పోరాటం చేస్తా మని అన్నారు, ఈ కార్యక్రమం లో citu నాయకులు b యాదగిరి మళ్ళీ ఖర్జున భవన నిర్మాణం సంగంcitu యూనియన్ కార్య దర్శి బొస్పలి రాజు, కోశాధికారి కొంగర జంగయ్య, , k జంగయ్య, G అంకమారావు, తదితరులు పాల్గొన్నారు,










