Tuesday, 7 April 2026

Blog

ఖమ్మం

మొంథా తుఫాన్ ధాటికి విద్యుత్ ట్రాన్స్ఫర్మర్ లు నేలమట్టం

మొంథా తుఫాన్ ధాటికి విద్యుత్ ట్రాన్స్ఫర్మర్ లు నేలమట్టం ఖమ్మం జిల్లా (పున్నమి ప్రతినిధి )అక్టోబర్ 30 ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొంథా తుఫాన్ భీభత్సం సృష్టిస్తుంది. అత్యధిక వర్షంతో పాటు, గంటకు 60 నుండి 110 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఎదురుగాలులకు విద్యుత్ ట్రాన్స్ఫర్మార్ లు సైతం ఎగిరి పడ్డాయి. ఏన్కూర్ మండల పరిధిలోని హిమామ్ నగర్ గ్రామంలో రెండు చోట్ల విద్యుత్ ట్రాన్స్ఫర్మర్ లు బీభత్సం ఈదురు గాలులకు ఎగిరి పడిపోగా, స్థంభాల మీద విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. కొన్ని చోట్ల విద్యుత్ స్థంబాలు పడ్డాయి. ఏన్కూర్ మండలం విద్యుత్ శాఖ అధికారులు నిరంతరం ఫీల్డ్ లో తిరుగుతూ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా నిరంతరం వర్షంలోనే విధులను సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది మండల ప్రజలు వారిని అభినందించడం జరిగింది

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక బ్యూరో (ACB) – జిల్లాల వారీగా సంప్రదింపు వివరాలు

అవినీతి ఫిర్యాదుల కోసం ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) ని సంప్రదించండి: 📞 టోల్ ఫ్రీ నంబర్: 1064 📱 వాట్సాప్: 8333995858 📧 ఈమెయిల్: dg_acb@ap.gov.in జిల్లాల వారీగా ACB సంప్రదింపు వివరాలు: 📍 కర్నూలు డిఎస్పీ, నర్సింగ్ రావు పేట ఫోన్: 08518-273783 | సెల్: 9440446178 📍 అనంతపురం డిఎస్పీ, శ్రీసదన్, సంగమేష్ నగర్ ఫోన్: 08554-274170 | సెల్: 9440446181 📍 నెల్లూరు డిఎస్పీ, కొండ బాలరామ్ రెడ్డి స్ట్రీట్ ఫోన్: 0861-2331833 | సెల్: 9440446184 📍 ఒంగోలు డిఎస్పీ, CRP క్వార్టర్స్ ఫోన్: 08592-232300 | సెల్: 9440446189 📍 తిరుపతి డిఎస్పీ, రాఘవేంద్ర నగర్ ఫోన్: 08772-220252 | సెల్: 9440446190 📍 కడప డిఎస్పీ, మారుతినగర్ ఫోన్: 08562-244637 | సెల్: 9440446191 📍 తూర్పు గోదావరి (రాజమండ్రి) డిఎస్పీ, తిలక్ రోడ్ ఫోన్: 0883-2467833 | సెల్: 9440446160 📍 కాకినాడ డిఎస్పీ, నాగమల్లి తోట జంక్షన్ ఫోన్: 0884-2342785 | సెల్: 9440446161 📍 ఏలూరు (పశ్చిమ గోదావరి) డిఎస్పీ, సెయింట్ జేవియర్ నగర్ ఫోన్: 0881-2232017 | సెల్: 9440446157 📍 కృష్ణా (విజయవాడ) డిఎస్పీ, సిద్ధార్థనగర్ ఫోన్: 0866-2474140 | సెల్: 9440446164 📍 గుంటూరు డిఎస్పీ, చంద్రమౌళి నగర్ ఫోన్: 0863-2225850 | సెల్: 9491305638 📍 విశాఖపట్నం డిఎస్పీ, డాక్టర్స్ కాలనీ, సీతమ్మధార ఫోన్: 0891-2552894 | సెల్: 9440446170 📍 విజయనగరం డిఎస్పీ, కుసుమ గజపతి నగర్ ఫోన్: 08922-276404 | సెల్: 9440446174 📍 శ్రీకాకుళం డిఎస్పీ, ఆఫీసియల్ కాలనీ ఫోన్: 08942-222754 | సెల్: 9440446124 సూచన: అవినీతి ఎక్కడైనా గమనించినప్పుడు వెంటనే పై నంబర్లలో సమాచారం అందించండి. అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ కోసం మీ వంతు కృషి చేయండి.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

LKG విద్యార్థుల UDISE+ అప్డేట్‌కు గడువు తేదీ మార్పు – ముఖ్య సమాచారం

ప్రభుత్వ — ప్రైవేటు అందరి పాఠశాలల ప్రధానోపాధ్యాయుల దృష్టికి: ప్రస్తుత విద్యా సంవత్సరంలో LKGలో చేర్చిన విద్యార్థుల వయస్సు పరిమితి సంబంధంగా కొత్త మార్పు జరిగింది. మునుపటి ప్రకారం, 12.06.2022 లేదా అంతకుముందు జన్మించిన విద్యార్థులను మాత్రమే UDISE+ STUDENT MODULE అంగీకరిస్తోంది. కానీ రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి ఈ అంశం తీసుకువెళ్లిన తరువాత, కట్‌ఆఫ్ తేదీని 12.06.2022 నుంచి 31.08.2022 వరకు విస్తరించారు. అందువల్ల, 13.06.2022 నుండి 31.08.2022 మధ్యలో జన్మించిన LKG విద్యార్థులు కూడా ఇప్పుడు UDISE+ STUDENT MODULE లో అప్డేట్ చేసుకోవడానికి అర్హులు. కావున, తమ పాఠశాలలో ఇలాంటి విద్యార్థులు ఇంకా UDISE+ లో నమోదు కాని పరిస్థితిలో ఉంటే, వెంటనే అప్డేట్ చేయవలసిందిగా అన్ని ప్రధానోపాధ్యాయులకు తెలియజేయబడింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎంపీడీవో గారిని సన్మానించిన టిడిపి నాయకులు

ఎంపీడీవో గారికి కృతజ్ఞతలు తెలుపుతున్న మనుబోలు టిడిపి నాయకులు మాజీ మంత్రివర్యులు సర్వేపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మనుబోలు మండల ఎంపీడీవో అధికారి వారు గత నాలుగు రోజులుగా తుఫాన్ కారణంగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టి దగ్గరుండి పర్యవేక్షించి రేయింబవళ్ళు శ్రమించి ఎప్పటికప్పుడు సమస్యలను తెలుసుకొని వారి శక్తి వంచన లేకుండా పరిష్కరిస్తూ తుఫాను ఎదుర్కొన్నందుకు వారికి మరియు కార్యాలయ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ మనుబోలు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు బుధవారం నాడు ఆయన కార్యాలయానికి వెళ్లి ఘన సన్మానం నిర్వహించి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చేరెడ్డి పద్మనాభరెడ్డి మోపూరు ధనుంజయ రెడ్డి సాని వెంకట రమణయ్య శివుడు రాజా గౌడ్ నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ చల్లగిరి చిట్టిబాబు పాడి శివయ్య పునోద్ రాయల్ మణి తదితరులు పాల్గొన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎస్సై గారిని సన్మానించిన టిడిపి నాయకులు

ఎస్సై శివ రాకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్న మనుబోలు టిడిపి నాయకులు మాజీ మంత్రివర్యులు సర్వేపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మనుబోలు మండల లో ఏ సమస్య అయినా తన పంథాలో పరిష్కరిస్తూ మండలంలో మంచి పేరు తెచ్చుకున్న మన ఎస్సై శివరాకేష్ గారికి స్టేషన్ సిబ్బందికి వారు గత నాలుగు రోజులుగా తుఫాన్ కారణంగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకే కాకుండా ఏ సమస్యకైనా ఎప్పుడూ ఫోన్ చేసినా స్పందించి సమస్య చెప్పిన వెంటనే స్పందించి తక్షణం అక్కడకు వచ్చి పరిష్కరిస్తూ ఎటువంటి సమస్యలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టి రేయింబవళ్ళు శ్రమించి ఎప్పటికప్పుడు సమస్యలను వారి శక్తి వంచన లేకుండా పరిష్కరిస్తూ తుఫాను ఎదుర్కొన్న వారికి మరియు కార్యాలయ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ మనుబోలు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు బుధవారం నాడు ఆయన కార్యాలయానికి వెళ్లి ఘన సన్మానం నిర్వహించి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చేరెడ్డి పద్మనాభరెడ్డి మోపూరు ధనుంజయ రెడ్డి సాని వెంకట రమణయ్య శివుడు రాజా గౌడ్ నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ చల్లగిరి చిట్టిబాబు పాడి శివయ్య పునోద్ రాయల్ మణి తదితరులు పాల్గొన్నారు

విశాఖపట్నం

కేజీహెచ్‌లో ‘వరల్డ్‌ స్ట్రోక్‌ డే’ ..

కేజీహెచ్‌లో ‘వరల్డ్‌ స్ట్రోక్‌ డే’ .. 200మంది వైద్యులకు అవగాహనా సదస్సు .. విశాఖపట్నం, అక్టోబర్‌ పున్నమి ప్రతినిధి: వరల్డ్‌ స్ట్రోక్‌ డే సందర్భంగా కేజీహెచ్‌లో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. సుమారు 200మంది వైద్యులు హాజరు కాగా వారందరికీ అనుభవజ్ఞులు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎంసీ ప్రిన్సిపాల్‌, అదనపు డీఎంఈ కేవీఎస్‌ఎం సంధ్యాదేవితో పాటు కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వాణి (అదనపు డీఎంఈ), కేజీహెచ్‌ అడ్మినిస్ట్రేటర్‌, డిప్యూటీ కలెక్టర్‌ బీవీ రమణ హాజరై మాట్లాడారు. ఏఎంసీ న్యూరాలజీ విభాగాధిపతి, డాక్టర్‌ సీపాన గోపీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కార్యక్రమం విజయవంతమైంది. విశాఖకు చెందిన పలువురు మహిళా న్యూరాలజిస్టులు, విభాగాధిపతులు, ఫ్యాకల్టీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, మెడిసిన్‌ విభాగాలకు చెందిన పీజీలు పాల్గొని వృత్యంతర అవగాహన తెలుసుకున్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మొంథా తుఫాన్ ప్రభావిత గ్రామంలో ఈరోజు సందర్శించిన నాయకులు

*డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు కింజరాపు అచ్చన్నాయుడు గారు రాజోలు నియోజకవర్గంలోని మొంథా తుఫాన్ ప్రభావిత గ్రామం అయిన అంతర్వేది పల్లిపాలెంను స్థానిక శాసన సభ్యులు శ్రీ దేవ వరప్రసాద్ గారితో కలిసి సందర్శించారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కరెంటు షాక్ తో ప్రైవేటు ఎలక్ట్రీషియన్ యడ్ల శంకర్ (39 ) మృతి

అంబేద్కర్ కోనసీమ జిల్లా..సఖినేటిపల్లి లో కరెంటు షాక్ తో ప్రైవేటు ఎలక్ట్రీషియన్ యడ్ల శంకర్ (39 ) మృతి…… మోంథా తుఫాన్ కారణంగా సఖినేటిపల్లి సబ్ స్టేషను దగ్గరలో ఎలక్ట్రికల్‌ పనులు చేస్తుండగా జరిగిన ఘటన……

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రేపు YSRCP ఇంచార్జీ గొల్లపల్లి సూర్యరావు పర్యటన వివరాలు

అందరికీ నమస్కారం. రాజోలు నియోజకవర్గంలోని మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాలను రేపు ఉదయం 9:00 గంటలకు నుంచి పర్యటించి వివరాలు, వారి యోగక్షేమాలు తెలుసుకోనున్న మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రాజోలు నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ గొల్లపల్లి సూర్య రావు గారు. తుపాను కారణంగా పంటలకు జరిగిన నష్టాన్ని, బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా ప్రభుత్వ అధికారులతో మాట్లాడతారు. తుఫాను ప్రభావిత తీర ప్రాంతాల్లో ప్రజలను పునరావాస శిబిరాలకు వెళ్లి సందర్శించి వారితో మాట్లాడతారు. 👉🏻 మధ్యాహ్నం 2:00 గంటలకు రాజోలు మండలంలో కడలి, వేగివారిపాలెం, చెన్నాడం గ్రామాలలో రచ్చబండ కార్యక్రమాలలో పాల్గొని అనంతరం ఆ గ్రామాలను సందర్శించనున్నారు. ఇట్లు రాజోలు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం – మల్కిపురం.

ఆంధ్రప్రదేశ్

అవినీతి ఫిర్యాదుల కోసం ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ)ని సంప్రదించండి

*అవినీతి ఫిర్యాదుల కోసం ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ)ని సంప్రదించండి:* టోల్ ఫ్రీ నంబర్: 1064
వాట్సాప్: 8333995858
ఈమెయిల్: dg_acb@ap.gov.in *జిల్లాల వారీగా ఏసీబీ సంప్రదింపు వివరాలు:* • కర్నూలు: డిఎస్పీ, నర్సింగ్ రావు పేట, ఫోన్: 08518-273783, సెల్: 9440446178 • అనంతపురం: డిఎస్పీ, శ్రీసదన్, సంగమేష్ నగర్, ఫోన్: 08554-274170, సెల్: 9440446181 • నెల్లూరు: డిఎస్పీ, కొండ బాలరామ్ రెడ్డి స్ట్రీట్, ఫోన్: 0861-2331833, సెల్: 9440446184 • ఒంగోలు: డిఎస్పీ, CRP క్వార్టర్స్, ఫోన్: 08592-232300, సెల్: 9440446189 • తిరుపతి: డిఎస్పీ, రాఘవేంద్ర నగర్, ఫోన్: 08772-220252, సెల్: 9440446190 • కడప: డిఎస్పీ, మారుతినగర్, ఫోన్: 08562-244637, సెల్: 9440446191 • తూర్పు గోదావరి (రాజమండ్రి): డిఎస్పీ, తిలక్ రోడ్, ఫోన్: 0883-2467833, సెల్: 9440446160 • కాకినాడ: డిఎస్పీ, నాగమల్లి తోట జంక్షన్, ఫోన్: 0884-2342785, సెల్: 9440446161 • ఏలూరు (పశ్చిమ గోదావరి): డిఎస్పీ, సెయింట్ జేవియర్ నగర్, ఫోన్: 0881-2232017, సెల్: 9440446157 • కృష్ణా (విజయవాడ): డిఎస్పీ, సిద్ధార్థనగర్, ఫోన్: 0866-2474140, సెల్: 9440446164 • గుంటూరు: డిఎస

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.