నెల్లూరు
ఉదయగిరి
Date 10-12-2025
ఉదయగిరి మండలం, బశినేనిపల్లి గ్రామానికి చేందిన చెరుకూరి ఖాజా గారిని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి సంగం (AVS)నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు ఎం.అశోక్ రెడ్డి గారు ఉత్తర్వుల జారీ చేసినారు. ఈ సందర్బంగా అధ్యక్షులకు చెరుకూరు ఖాజా ధన్యవాదములు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ విద్యార్థి సంగం రాష్ట్రము లో మరియు నెల్లూరు జిల్లా లో విద్యార్థుల సమస్యల పట్ల, హక్కుల పట్ల బాధ్యత గా పనిచేస్తుందని తెలిపినారు.


