Tuesday, 31 March 2026

Author: REDDI SURYANARAYANA

REDDI SURYANARAYANA

338

Articles

విశాఖపట్నం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గ్లోబల్ డెలిగేట్స్ సమావేశాలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి అవకాశాలపై గ్లోబల్ ఇండస్ట్రీ జెయింట్ల చర్చ ఇటలీ రాయబారి, ఈస్ట్రన్ నావల్ కమాండ్ వైస్ అడ్మిరల్ సీఎం ని కలిశారు రాష్ట్రంలో ఇటాలియన్ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటు ప్రతిపాదన తైవాన్ ప్రతినిధి బృందం – కుప్పంలో ఇండో-తైవాన్ ఇండస్ట్రియల్ పార్క్ స్థాపనపై ఆసక్తి విశాఖపట్నం: ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశ్రమల దిగ్గజాలు, రాయబారులు నేడు ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడుని కలసి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. ఈస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా ముఖ్యమంత్రిని కలిసి రక్షణ రంగం మరియు షిప్ బిల్డింగ్ రంగంలో సహకార అవకాశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రక్షణ రంగం, షిప్పింగ్ రంగానికి సేవలు అందించే స్టార్టప్‌లను ప్రోత్సహించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని తెలిపారు. స్వదేశీ నౌకా నిర్మాణాన్ని ప్రోత్సహిస్తూ, సాంకేతిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విశాఖపట్నం ప్రపంచ సేవల ప్రధాన కేంద్రంగా ఎదగనుందని పేర్కొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.