నారాయణఖేడ్ లోని బోధి పాఠశాల లో భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భముగా నమూనా అసెంబ్లీ (Mock assembly) విద్యార్థులతో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భముగా గవర్నర్ గా పీ శ్రేష్ఠ, సభాపతిగా స్పందన, ముఖ్యమంత్రిగా షాహిస్త తమన్నా, ఉపముఖ్యమంత్రిగా నిహారిక, మిగతా విద్యార్థులు మంత్రులుగా, MLA లు గా తమ పాత్రలు నిర్వహించి సభను జయప్రదం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పి వెంకటేశం, మరియు విజయ్ కుమార్, లక్ష్మణ్, సిద్ధు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

బోధి పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
నారాయణఖేడ్ లోని బోధి పాఠశాల లో భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భముగా నమూనా అసెంబ్లీ (Mock assembly) విద్యార్థులతో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భముగా గవర్నర్ గా పీ శ్రేష్ఠ, సభాపతిగా స్పందన, ముఖ్యమంత్రిగా షాహిస్త తమన్నా, ఉపముఖ్యమంత్రిగా నిహారిక, మిగతా విద్యార్థులు మంత్రులుగా, MLA లు గా తమ పాత్రలు నిర్వహించి సభను జయప్రదం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పి వెంకటేశం, మరియు విజయ్ కుమార్, లక్ష్మణ్, సిద్ధు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

