Monday, 8 December 2025
  • Home  
  • రైల్వేకోడూరులో రాష్ట్రస్థాయి అండర్-19 బేస్బాల్ పోటీలు ప్రారంభం.
- Uncategorized

రైల్వేకోడూరులో రాష్ట్రస్థాయి అండర్-19 బేస్బాల్ పోటీలు ప్రారంభం.

రైల్వేకోడూరులో రాష్ట్రస్థాయి అండర్-19 బేస్బాల్ పోటీలు ప్రారంభం. రైల్వే కోడూరు మేజర్ న్యూస్ రైల్వే కోడూరు మండలం కే. బుడుగుంట పల్లి పంచాయతీలోని ప్రభుత్వ ఉన్నత కళాశాల మైదానంలో ఎస్.జి.ఎఫ్. ఏపీ సెక్రటరీ భానుమూర్తి రాజు ముఖ్యఅతిథిగా పాల్గొని 13 జిల్లాల అండర్-19 బాలబాలికల బేస్బాల్ పోటీలను శనివారం ప్రారంభించారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి ఆంధ్ర రాష్ట్రం నుండి అంతర్ రాష్ట్ర స్థాయి బేస్బాల్ NS 25 జట్టులో ఆడే అవకాశం దక్కుతుందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ యశోదర, తాసిల్దార్ అమర్నాథ్, సీఐ హేమ సుందర్ రావు, ఎంఈఓ సుందర్ బాబు, సర్పంచ్ దార్ల చంద్రశేఖర్, హెడ్మాస్టర్ ఉమా శంకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రైల్వేకోడూరులో రాష్ట్రస్థాయి అండర్-19 బేస్బాల్ పోటీలు ప్రారంభం.

రైల్వే కోడూరు మేజర్ న్యూస్

రైల్వే కోడూరు మండలం కే. బుడుగుంట పల్లి పంచాయతీలోని ప్రభుత్వ ఉన్నత కళాశాల మైదానంలో ఎస్.జి.ఎఫ్. ఏపీ సెక్రటరీ భానుమూర్తి రాజు ముఖ్యఅతిథిగా పాల్గొని 13 జిల్లాల అండర్-19 బాలబాలికల బేస్బాల్ పోటీలను శనివారం ప్రారంభించారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి ఆంధ్ర రాష్ట్రం నుండి అంతర్ రాష్ట్ర స్థాయి బేస్బాల్ NS 25 జట్టులో ఆడే అవకాశం దక్కుతుందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ యశోదర, తాసిల్దార్ అమర్నాథ్, సీఐ హేమ సుందర్ రావు, ఎంఈఓ సుందర్ బాబు, సర్పంచ్ దార్ల చంద్రశేఖర్, హెడ్మాస్టర్ ఉమా శంకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.