శ్రీకాళహస్తి నియోజకవర్గం,రేణిగుంట మండలం,గుత్తివారిపల్లిలో కలుషిత నీరు తాగడం వల్ల అనారోగ్యానికి గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కొట్టేసాయి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాధితులతో స్వయంగా మాట్లాడి,వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.అలాగే, వైద్యులతో చర్చించి, బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,స్థానిక ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు అధికారులతో చర్చించి,గ్రామంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచడానికిస్థానిక ఎమ్మెల్యే తో మాట్లాడి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.

గుత్తివారిపల్లిలో డయేరియా బాధితులను పరామర్శించిన నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు
శ్రీకాళహస్తి నియోజకవర్గం,రేణిగుంట మండలం,గుత్తివారిపల్లిలో కలుషిత నీరు తాగడం వల్ల అనారోగ్యానికి గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కొట్టేసాయి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాధితులతో స్వయంగా మాట్లాడి,వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.అలాగే, వైద్యులతో చర్చించి, బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,స్థానిక ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు అధికారులతో చర్చించి,గ్రామంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచడానికిస్థానిక ఎమ్మెల్యే తో మాట్లాడి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.

