Sunday, 7 December 2025
  • Home  
  • 26న అవార్డు ప్రథానోత్సవం
- సాహితీ

26న అవార్డు ప్రథానోత్సవం

పాలమూరు సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ కవి, రచయిత డాక్టర్ కాంచనపల్లి గోవర్ధన రాజుకు 2024 సంవత్సరానికి అందజేయనున్నట్లు పాలమూరు సాహితీ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ శనివారం తెలిపారు. డాక్టర్ గోవర్ధన రాజు రచించిన పెంకుటిల్లు కవితా సంపుటికి ఈ అవార్డు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.ఆదివారం సాయంత్రం 6 గంటలకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని లిటిల్ స్కాలర్ హై స్కూల్ లో కాళోజీ హాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా సాహిత్య అభిమానులు, కవులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

పాలమూరు సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ కవి, రచయిత డాక్టర్ కాంచనపల్లి గోవర్ధన రాజుకు 2024 సంవత్సరానికి అందజేయనున్నట్లు పాలమూరు సాహితీ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ శనివారం తెలిపారు. డాక్టర్ గోవర్ధన రాజు రచించిన పెంకుటిల్లు కవితా సంపుటికి ఈ అవార్డు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.ఆదివారం సాయంత్రం 6 గంటలకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని లిటిల్ స్కాలర్ హై స్కూల్ లో కాళోజీ హాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా సాహిత్య అభిమానులు, కవులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.