Monday, 23 March 2026

42%బీసీ రిజర్వేషన్స్ పార్లమెంట్లో చట్టం చేసి 9th షెడ్యూల్ చేర్చి రక్షణ కల్పించాలి.42% బిసి రిజర్వేషన్ సాధన సమితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు స్థానిక ఎన్నికల్లో మరియు విద్యా,ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్స్ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలని ఈరోజు సిద్దిపేట అర్బన్ మండల MRO గారికి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం బిల్ నెంబర్ 3 మరియు 4 ద్వారా మార్చ్ 2025 న విద్యా,ఉద్యోగాలు సంస్థల్లో42% శాతం పెంచుతూ ఆమోదించింది ఈ బిల్లులు ఆమోదం పొందిన తర్వాత కేంద్రాన్ని పంపబడి ఏడు నెలలు కావస్తున్న ఇంకా 9th షెడ్యూల్లో చేర్చడానికి పెండింగ్లో ఉన్నాయి, బిల్లును వెంటనే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లులను 9వ షెడ్యూల్లో తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సాధన సమితి నాయకులు తెలియజేశారు.**42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవిలు గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ జస్టిస్ ఈశ్వరయ్య, డాక్టర్ విశారదన్ మహారాజ్, బాలగోని బాలరాజ్ గౌడ్ గారి పిలుపుమేరకు ఈరోజు రిప్రెసెంటేషన్ ఇవ్వడం జరిగింది.* *ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని వెంటనే బీసీలకు రాజ్యాంగబద్ధంగా వారి జనాభా ప్రకారం రిజర్వేషన్స్ కల్పించాలని, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి పార్టీపై యుద్ధం చేసి రాబోయే పార్లమెంట్ సీతాకాల సీత సమావేశాల్లో 42% రిజర్వేషన్స్42% రిజర్వేషన్స్ ఉప వర్గీకరణ చేయాలని అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.* *ఈ కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు రవిబాబు, బోయిని సదన్, డి బి రాజు, యాదగిరి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.*

42%బీసీ రిజర్వేషన్స్ పార్లమెంట్లో చట్టం చేసి 9th షెడ్యూల్ చేర్చి రక్షణ కల్పించాలి.42% బిసి రిజర్వేషన్ సాధన సమితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు స్థానిక ఎన్నికల్లో మరియు విద్యా,ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్స్ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలని ఈరోజు సిద్దిపేట అర్బన్ మండల MRO గారికి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం బిల్ నెంబర్ 3 మరియు 4 ద్వారా మార్చ్ 2025 న విద్యా,ఉద్యోగాలు సంస్థల్లో42% శాతం పెంచుతూ ఆమోదించింది ఈ బిల్లులు ఆమోదం పొందిన తర్వాత కేంద్రాన్ని పంపబడి ఏడు నెలలు కావస్తున్న ఇంకా 9th షెడ్యూల్లో చేర్చడానికి పెండింగ్లో ఉన్నాయి, బిల్లును వెంటనే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లులను 9వ షెడ్యూల్లో తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సాధన సమితి నాయకులు తెలియజేశారు.**42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవిలు గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ జస్టిస్ ఈశ్వరయ్య, డాక్టర్ విశారదన్ మహారాజ్, బాలగోని బాలరాజ్ గౌడ్ గారి పిలుపుమేరకు ఈరోజు రిప్రెసెంటేషన్ ఇవ్వడం జరిగింది.* *ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని వెంటనే బీసీలకు రాజ్యాంగబద్ధంగా వారి జనాభా ప్రకారం రిజర్వేషన్స్ కల్పించాలని, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి పార్టీపై యుద్ధం చేసి రాబోయే పార్లమెంట్ సీతాకాల సీత సమావేశాల్లో 42% రిజర్వేషన్స్42% రిజర్వేషన్స్ ఉప వర్గీకరణ చేయాలని అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.* *ఈ కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు రవిబాబు, బోయిని సదన్, డి బి రాజు, యాదగిరి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.