రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి
రైల్వే కోడూరులో 130 ఏళ్ల తర్వాత ఆర్యవైశ్య సంఘ అధ్యక్ష పదవికి ఈ సంవత్సరం ఎన్నికలు జరిగాయి. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆర్యవైశ్యులు, అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో పెండ్యాల విజయకుమార్ ఆర్య వైశ్య సంఘ అధ్యక్షుడిగా విజయం సాధించారు.


