
రాపూరు, మే 25, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : ముఖ్యమంత్రి ఆదేశాలు ప్రకారం రాపూరు మండలం లో పొదుపు మహిళలు కుట్టిన 1, 12, 500 మాస్క్ లు రాపూరు యం పి డి ఓ అమోస్ బాబు అందించడం జరిగినది. ఏ పి యం.కృష్ణయ్య మాట్లాడుతూ ఈ కార్యక్రమం విజవంతం చేయుటలో సంహరించిన టైలర్ల కు, సిసిలు, విఓఏ లకు అలాగే తగు ఆదేశాలు ఇచ్చుచు మమ్మల్ని ముందుకు నడిపించిన ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి, ఏ సి వెంకటగిరి వారికీ ప్రత్యేక ధన్యవాదములు తలియజేశారు.యం పి డి ఓ అమోస్ బాబు వారి నుండి ధ్రువీకరణ పత్రంను అందుకున్నారు ఈ కార్యక్రమం లో ఏ సి మురళి, ఏ పి యం కృష్ణయ్య, అకౌంట్ టెంట్ నారాయణమ్మ పాల్గొన్నారు
1, 12, 500 మాస్క్ లు M PDO కి అందించడం జరిగినది
రాపూరు, మే 25, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : ముఖ్యమంత్రి ఆదేశాలు ప్రకారం రాపూరు మండలం లో పొదుపు మహిళలు కుట్టిన 1, 12, 500 మాస్క్ లు రాపూరు యం పి డి ఓ అమోస్ బాబు అందించడం జరిగినది. ఏ పి యం.కృష్ణయ్య మాట్లాడుతూ ఈ కార్యక్రమం విజవంతం చేయుటలో సంహరించిన టైలర్ల కు, సిసిలు, విఓఏ లకు అలాగే తగు ఆదేశాలు ఇచ్చుచు మమ్మల్ని ముందుకు నడిపించిన ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి, ఏ సి వెంకటగిరి వారికీ ప్రత్యేక ధన్యవాదములు తలియజేశారు.యం పి డి ఓ అమోస్ బాబు వారి నుండి ధ్రువీకరణ పత్రంను అందుకున్నారు ఈ కార్యక్రమం లో ఏ సి మురళి, ఏ పి యం కృష్ణయ్య, అకౌంట్ టెంట్ నారాయణమ్మ పాల్గొన్నారు

