కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జాతీయ మాల మహానాడు సోదర సోదరీమణులకు జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన కార్యదర్శి తౌటి తిరుపతి మాల మహానాడు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మాల మహానాడు కుల బాంధవులందరికీ నవంబర్ 26 వ జరగబోయే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరగనున్న రాజ్యాంగ హక్కుల సభలో మాలలం భారీగా పాల్గొలని ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం తెలుపాలన్నారు. మాలల ఐక్యత చాటి చూపాలని సూచించారు. గ్రామస్థాయి నుండి ప్రతి ఒక్క మాల మహానాడు సోదరీ సోదరీమణులు భారీ ఎత్తున తరలివచ్చి ఢిల్లీలో జరిగే ఈ కార్యక్రమానికి అందరూ సకాలంలో హాజరై విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు. జై భీమ్ జై మాల మాలల ఐక్యత వర్ధిల్లాలి అని జిల్లా ప్రధాన కార్యదర్శి తౌటి తిరుపతి పిలుపునిచ్చారు.

*హలో మాల చలో ఢిల్లీ*….. *నవంబర్ 26 ఢిల్లీ జంతర్ మంతర్* ….
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జాతీయ మాల మహానాడు సోదర సోదరీమణులకు జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన కార్యదర్శి తౌటి తిరుపతి మాల మహానాడు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మాల మహానాడు కుల బాంధవులందరికీ నవంబర్ 26 వ జరగబోయే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరగనున్న రాజ్యాంగ హక్కుల సభలో మాలలం భారీగా పాల్గొలని ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం తెలుపాలన్నారు. మాలల ఐక్యత చాటి చూపాలని సూచించారు. గ్రామస్థాయి నుండి ప్రతి ఒక్క మాల మహానాడు సోదరీ సోదరీమణులు భారీ ఎత్తున తరలివచ్చి ఢిల్లీలో జరిగే ఈ కార్యక్రమానికి అందరూ సకాలంలో హాజరై విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు. జై భీమ్ జై మాల మాలల ఐక్యత వర్ధిల్లాలి అని జిల్లా ప్రధాన కార్యదర్శి తౌటి తిరుపతి పిలుపునిచ్చారు.

