Tuesday, 24 March 2026
  • Home  
  • స్మశాన వాటిక కబ్జా
- తిరుపతి

స్మశాన వాటిక కబ్జా

శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలోని అశోక్ నగర్ స్మశానవాటిక ఆక్రమణకు గురైందని ఆక్రమణ దారులపై కఠిన చర్యలు తీసుకుని,స్మశాన వాటిక స్థలాన్ని తిరిగి తమకు ఇప్పించాలని గ్రామస్థులు తహసీల్దార్ కి తమ వినతిపత్రాన్ని అందజేశారు. గత అరవై,డెబ్భై సంవత్సరాలనుండి స్మశాన వాటికగా ఉన్న స్థలాన్ని కబ్జాకి యత్నించారని,ప్రశ్నిస్తే తిరిగి తమ మీద దౌర్జన్యం చేస్తున్నారని గ్రామస్థుల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య ను పరిష్కరించాలని అధికారులను వేడుకుంటున్న తెలియజేశారు.

శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలోని అశోక్ నగర్ స్మశానవాటిక ఆక్రమణకు గురైందని ఆక్రమణ దారులపై కఠిన చర్యలు తీసుకుని,స్మశాన వాటిక స్థలాన్ని తిరిగి తమకు ఇప్పించాలని గ్రామస్థులు తహసీల్దార్ కి తమ వినతిపత్రాన్ని అందజేశారు.
గత అరవై,డెబ్భై సంవత్సరాలనుండి స్మశాన వాటికగా ఉన్న స్థలాన్ని కబ్జాకి యత్నించారని,ప్రశ్నిస్తే తిరిగి తమ మీద దౌర్జన్యం చేస్తున్నారని గ్రామస్థుల ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమస్య ను పరిష్కరించాలని అధికారులను వేడుకుంటున్న తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.