శ్రీకాళహస్తి పట్టణం నందు గల మిట్టకండ్రిగ వద్ద శుక్రవారం రాత్రి సుమారు తొమ్మిది గంటల సమయంలో గూడూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు ఒక స్కూటీని ఢీకొట్టగా ఈ ప్రమాదంలో పెంకులు పాడు గ్రామానికి చెందిన సాయి( 21) అనే పిల్లవాడు చనిపోవడం జరిగింది అని ఒకటో పట్టణ సిఐ గోపి తెలియజేశారు.

- తిరుపతి
స్కూటీని డీ కొట్టిన ఆర్టీసీ బస్సు ఒకరి మృతి
శ్రీకాళహస్తి పట్టణం నందు గల మిట్టకండ్రిగ వద్ద శుక్రవారం రాత్రి సుమారు తొమ్మిది గంటల సమయంలో గూడూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు ఒక స్కూటీని ఢీకొట్టగా ఈ ప్రమాదంలో పెంకులు పాడు గ్రామానికి చెందిన సాయి( 21) అనే పిల్లవాడు చనిపోవడం జరిగింది అని ఒకటో పట్టణ సిఐ గోపి తెలియజేశారు.

