Friday, 27 March 2026
  • Home  
  • స్కూటీని డీ కొట్టిన ఆర్టీసీ బస్సు ఒకరి మృతి
- తిరుపతి

స్కూటీని డీ కొట్టిన ఆర్టీసీ బస్సు ఒకరి మృతి

శ్రీకాళహస్తి పట్టణం నందు గల మిట్టకండ్రిగ వద్ద శుక్రవారం రాత్రి సుమారు తొమ్మిది గంటల సమయంలో గూడూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు ఒక స్కూటీని ఢీకొట్టగా ఈ ప్రమాదంలో పెంకులు పాడు గ్రామానికి చెందిన సాయి( 21) అనే పిల్లవాడు చనిపోవడం జరిగింది అని ఒకటో పట్టణ సిఐ గోపి తెలియజేశారు.

శ్రీకాళహస్తి పట్టణం నందు గల మిట్టకండ్రిగ వద్ద శుక్రవారం రాత్రి సుమారు తొమ్మిది గంటల సమయంలో గూడూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు ఒక స్కూటీని ఢీకొట్టగా ఈ ప్రమాదంలో పెంకులు పాడు గ్రామానికి చెందిన సాయి( 21) అనే పిల్లవాడు చనిపోవడం జరిగింది అని ఒకటో పట్టణ సిఐ గోపి తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.