సెప్టెంబర్ 01 పున్నమి ప్రతినిధి @సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం :
పదోన్నతికి సంబంధించిన సమాచారం
పదోన్నతిలో TET తప్పనిసరి.
TET ఉత్తీర్ణులైన ఉపాధ్యాయులు మాత్రమే పదోన్నతి పొందగలరు.
పదోన్నతిలో టెట్ తప్పనిసరి, టెట్ లేకుండా పదోన్నతి లేదు.. సుప్రీంకోర్టు.
అయితే, పదోన్నతులు పొంది, 5 సంవత్సరాల సర్వీస్ మాత్రమే మిగిలి ఉన్నవారు మినహాయింపు పొందిన వారికి మరియు ఇతరులు 2 సంవత్సరాలలో TET ఉత్తీర్ణులు కావాలి.
TET పరీక్ష రాయడానికి ఇష్టపడని వారు తమ ఉద్యోగాలను వదులుకోవచ్చు.. సుప్రీంకోర్టు


