Monday, 8 December 2025
  • Home  
  • సిఐటియు 18వ అఖిలభారత మహాసభలను జయప్రదం చేయాలి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సిఐటియు 18వ అఖిలభారత మహాసభలను జయప్రదం చేయాలి

నెల్లూరు | నవంబర్ 2025 | పున్నమి ప్రతినిధి విశాఖపట్నంలో నిర్వహించనున్న సిఐటియు (CITU) 18వ అఖిలభారత మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ, సిఐటియు నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం వాల్ పోస్టర్‌లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కార్మికుల హక్కులు, జీవన భద్రత, కార్మిక చట్టాల పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ మహాసభలు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని అన్నారు. కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని, మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నెల్లూరు | నవంబర్ 2025 | పున్నమి ప్రతినిధి

విశాఖపట్నంలో నిర్వహించనున్న సిఐటియు (CITU) 18వ అఖిలభారత మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ, సిఐటియు నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం వాల్ పోస్టర్‌లను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కార్మికుల హక్కులు, జీవన భద్రత, కార్మిక చట్టాల పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ మహాసభలు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని అన్నారు. కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని, మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.