Sunday, 7 December 2025
  • Home  
  • సిఎం రమేష్ కు వేసిన ఓటు ఈ జిల్లా అభివృద్ధికి చేటు
- ఆంధ్రప్రదేశ్

సిఎం రమేష్ కు వేసిన ఓటు ఈ జిల్లా అభివృద్ధికి చేటు

అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సిఎం రమేష్ కు వేసిన ఓటు జిల్లా అభివృద్ధికి చేటు కలిగి స్తుందని ఆంధ్రప్రదేశ్ వ్వవసాయ కార్మికసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డి వెంకన్న పేర్కొన్నారు సోమవారం అయిన ఓప్రకటన విడుదల చేసి అనంతరం. మాట్లాడారు రాష్ట్రంలో సహకార రంగంలో ఎంతో పేరుగాంచిన.(చోడవరం) గోవాడ సుగర్స్ చరిత్ర కూటమి ప్రభుత్వ దయవల్ల ఈ ఏడాదితో ముగి సిట్లేనని తెలిపారు అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సిఎం రమేష్ కు వేసిన ఓటు ఈ జిల్లాకు చేటు తేస్తుందని ముందుగానే చేప్పామని తెలిపారు ఎన్నికలకు ముందు ఫ్యాక్టరీని ఆదు కుంటానని ప్రగల్బాలు పలికిన సీఎం రమేష్ స్థానిక ఎమ్మెల్యేలు ఇప్పుడు,పట్టించుకోకుండా పోయారని తెలిపారు రైతులకు సమాధానం చెప్పాల్సి వస్తుందని ఏకంగా మహాజన సభను కూడా మంగళం పాడేశారని తెలిపారు చెరకు రైతులు,కార్మికులకు ఇవ్వాల్సిన రూ.30 కోట్లు భకాయిలు విషయాన్ని కూడా ఎంపి ఎమ్మెల్యేలు పట్టించు కోవడం లేదన్నారు తన పోరాటాలు వల్లనే ఘగర్ ప్యాక్టరికి నడుస్తున్నట్లు పోజులు కోట్టిన చోవవరం నియోజకవర్గం జనసేన అదినేత పివియస్ఎన్ రాజు మటు మాయం అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇటువంటి నాయకులు నమ్ముకోని మూడు నియోకవర్గాలు రైతు మోస పోయారని తెలిపారు,గతంలో ఏడాదికి ఐదు లక్షల టన్నులకు పైగా చెరకు క్రషింగ్ జరిగేదని.పది శాతానికి పైగా రికవరీ సాధించి సహకార రంగంలో అగ్రస్థానం లో నిలిచిన గోవాడ చక్కెర ఫ్యాక్టరీ, గత రెండేళ్లుగా ఇబ్బందుల్లో చిక్కుకుందన్నారు.క్రషింగ్లో తరుచూ,అంతరాయాలు,మరామత్తులు, చెరకు రైతులకు పేమెంట్లు సకాలంలోచేల్లించక పోవడంతో క్రషింగ్ పూర్తిగా పడిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు చేసారు సీజన్లో కేవలం 1.90 లక్షల టన్నులు మాత్రమే చెరకు క్రషింగ్ చేసి, గతంలో ఎన్నడూ లేనివిధంగా ఐదు శాతానికి రికవరీ పడి పోయిందన్నారు.దీంతో పంచదార దిగుబడి తగ్గిందన్నారు ఫలితంగా రైతులకు పూర్తి స్థాయిలో పేమెంట్లు చేయలేని స్థితిలోకి ప్యాక్టరీ యాజమాన్యం వెళ్ళిపోయిందని పేర్కొన్నారు రైతులకు సుమారు రూ.30 కోట్ల మేర బకాయిలు ఉన్నాయని వీటికి తోడు కార్మికుల జీతాలు, చెరకు సరఫరా దారులకు, కాంట్రా క్టుర్లుకు పేమెంట్లు ఇవ్వాల్సి ఉందన్నారు.కూటమి ప్రభుత్వం వస్తే ఫాక్టరీని ఆధుని కరణ చేసి ఆదుకుంటుందని యధావిధిగా క్రషింగ్ చేస్తారని రైతులు కార్మికులు కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లు వేసి మోసపోయారని తెలిపారు ఈనెల వరకు ఎటువంటి చర్యలు తీసుకోక పోవడం రైతుల నుంచి ఎటువంటి అగ్రిమెంట్ తీసు కోకపోవడం, ఓవరాయిలింగ్ లాంటి పనులు చేపట్టకపోవడం రైతు కార్మికుల్లో పూర్తి నిరాశతో ఉన్నారని తెలిపారు,ఫాక్టరీలో పర్మినెంట్, ఎన్ఎంఆర్, ఓచర్, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే కార్మికులను జులై నెలలో, లేదంటే ఆగష్టు నెలలో రీకాల్ చేసి పనిలో పెట్టుకునే వారని అయితే సెప్టెంబర్ నెల ముగుస్తున్నా అటువంటి చర్యలు కానరావడం లేదన్నారు. ప్రస్తుతం ఫాక్టరీలో పర్మినెంట్ కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది తప్ప మిగతా వారు ఎవరూ లేరని తెలిపారు.దీంతో దాదాపు ఫాక్టరీ చరిత్ర దాదాపు ముగిసి నట్లేనని తెలిపారు ప్రతీ ఏడాది సెప్టెంబర్ నెలలో ఫాక్టరీ సర్వసభ్య సమావేశం నిర్వహించి జమా,ఖర్చులు చెప్పడంతో పాటు రైతులు సలహాలు సూచనలు ఇవ్వడం, భవిష్యత్తు ప్రణాళిక ప్రకటించి తీర్మానం చేసేవారని తెలిపారు అయితే సభ్య రైతులు సమావేశంలో అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఇబ్బంది పడవలసివస్తుందని,పూర్తిగా మహాజనసభ జరపకుండా ఉంటే మంచి దని,కూటమి నాయకులు బావిస్తున్నారని తెలిపారు రైతులు తమ సందేహాలను నివృత్తి చేసు కోవడానికి ప్రధాన వేదిక మహజన సభేనని అదే లేకపోతే అడగడానికి అవకాశం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు ఏది ఏమైనా! దశాబ్ధాల చరిత్ర కలిగిన గోవాడ సుగర్స్ ఇక నుంచి సిఎం రమేష్ కూటమి ప్రభుత్వ దయవల్ల చరిత్రలో చేప్పు కోవాడానికి తప్ప క్రషర్ ఆడి రైతు కార్మికులను ఆదుకోనె పరిస్థితి లెదన్నారు నిసిగ్గుగా వ్యవ హరిస్తున్న ఈ ప్రాంతం కూటమి ప్రజా ప్రతినిధులు చోరవ చూపి ప్యాక్టరిని కాపాడాలని వెంకన్న డిమాండ్ చేసారు,

అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సిఎం రమేష్ కు వేసిన ఓటు జిల్లా అభివృద్ధికి చేటు కలిగి స్తుందని ఆంధ్రప్రదేశ్ వ్వవసాయ కార్మికసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డి వెంకన్న పేర్కొన్నారు సోమవారం అయిన ఓప్రకటన విడుదల చేసి అనంతరం. మాట్లాడారు రాష్ట్రంలో సహకార రంగంలో ఎంతో పేరుగాంచిన.(చోడవరం) గోవాడ సుగర్స్ చరిత్ర కూటమి ప్రభుత్వ దయవల్ల ఈ ఏడాదితో ముగి సిట్లేనని తెలిపారు అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సిఎం రమేష్ కు వేసిన ఓటు ఈ జిల్లాకు చేటు తేస్తుందని ముందుగానే చేప్పామని తెలిపారు ఎన్నికలకు ముందు ఫ్యాక్టరీని ఆదు కుంటానని ప్రగల్బాలు పలికిన సీఎం రమేష్ స్థానిక ఎమ్మెల్యేలు ఇప్పుడు,పట్టించుకోకుండా పోయారని తెలిపారు రైతులకు సమాధానం చెప్పాల్సి వస్తుందని ఏకంగా మహాజన సభను కూడా మంగళం పాడేశారని తెలిపారు చెరకు రైతులు,కార్మికులకు ఇవ్వాల్సిన రూ.30 కోట్లు భకాయిలు విషయాన్ని కూడా ఎంపి ఎమ్మెల్యేలు పట్టించు కోవడం లేదన్నారు తన పోరాటాలు వల్లనే ఘగర్ ప్యాక్టరికి నడుస్తున్నట్లు పోజులు కోట్టిన చోవవరం నియోజకవర్గం జనసేన అదినేత పివియస్ఎన్ రాజు మటు మాయం అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇటువంటి నాయకులు నమ్ముకోని మూడు నియోకవర్గాలు రైతు మోస పోయారని తెలిపారు,గతంలో ఏడాదికి ఐదు లక్షల టన్నులకు పైగా చెరకు క్రషింగ్ జరిగేదని.పది శాతానికి పైగా రికవరీ సాధించి సహకార రంగంలో అగ్రస్థానం లో నిలిచిన గోవాడ చక్కెర ఫ్యాక్టరీ, గత రెండేళ్లుగా ఇబ్బందుల్లో చిక్కుకుందన్నారు.క్రషింగ్లో తరుచూ,అంతరాయాలు,మరామత్తులు, చెరకు రైతులకు పేమెంట్లు సకాలంలోచేల్లించక పోవడంతో క్రషింగ్ పూర్తిగా పడిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు చేసారు సీజన్లో కేవలం 1.90 లక్షల టన్నులు మాత్రమే చెరకు క్రషింగ్ చేసి, గతంలో ఎన్నడూ లేనివిధంగా ఐదు శాతానికి రికవరీ పడి పోయిందన్నారు.దీంతో పంచదార దిగుబడి తగ్గిందన్నారు ఫలితంగా రైతులకు పూర్తి స్థాయిలో పేమెంట్లు చేయలేని స్థితిలోకి ప్యాక్టరీ యాజమాన్యం వెళ్ళిపోయిందని పేర్కొన్నారు రైతులకు సుమారు రూ.30 కోట్ల మేర బకాయిలు ఉన్నాయని వీటికి తోడు కార్మికుల జీతాలు, చెరకు సరఫరా దారులకు, కాంట్రా క్టుర్లుకు పేమెంట్లు ఇవ్వాల్సి ఉందన్నారు.కూటమి ప్రభుత్వం వస్తే ఫాక్టరీని ఆధుని కరణ చేసి ఆదుకుంటుందని యధావిధిగా క్రషింగ్ చేస్తారని రైతులు కార్మికులు కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లు వేసి మోసపోయారని తెలిపారు ఈనెల వరకు ఎటువంటి చర్యలు తీసుకోక పోవడం రైతుల నుంచి ఎటువంటి అగ్రిమెంట్ తీసు కోకపోవడం, ఓవరాయిలింగ్ లాంటి పనులు చేపట్టకపోవడం రైతు కార్మికుల్లో పూర్తి నిరాశతో ఉన్నారని తెలిపారు,ఫాక్టరీలో పర్మినెంట్, ఎన్ఎంఆర్, ఓచర్, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే కార్మికులను జులై నెలలో, లేదంటే ఆగష్టు నెలలో రీకాల్ చేసి పనిలో పెట్టుకునే వారని అయితే సెప్టెంబర్ నెల ముగుస్తున్నా అటువంటి చర్యలు కానరావడం లేదన్నారు. ప్రస్తుతం ఫాక్టరీలో పర్మినెంట్ కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది తప్ప మిగతా వారు ఎవరూ లేరని తెలిపారు.దీంతో దాదాపు ఫాక్టరీ చరిత్ర దాదాపు ముగిసి నట్లేనని తెలిపారు ప్రతీ ఏడాది సెప్టెంబర్ నెలలో ఫాక్టరీ సర్వసభ్య సమావేశం నిర్వహించి జమా,ఖర్చులు చెప్పడంతో పాటు రైతులు సలహాలు సూచనలు ఇవ్వడం, భవిష్యత్తు ప్రణాళిక ప్రకటించి తీర్మానం చేసేవారని తెలిపారు అయితే సభ్య రైతులు సమావేశంలో అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఇబ్బంది పడవలసివస్తుందని,పూర్తిగా మహాజనసభ జరపకుండా ఉంటే మంచి దని,కూటమి నాయకులు బావిస్తున్నారని తెలిపారు రైతులు తమ సందేహాలను నివృత్తి చేసు కోవడానికి ప్రధాన వేదిక మహజన సభేనని అదే లేకపోతే అడగడానికి అవకాశం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు ఏది ఏమైనా! దశాబ్ధాల చరిత్ర కలిగిన గోవాడ సుగర్స్ ఇక నుంచి సిఎం రమేష్ కూటమి ప్రభుత్వ దయవల్ల చరిత్రలో చేప్పు కోవాడానికి తప్ప క్రషర్ ఆడి రైతు కార్మికులను ఆదుకోనె పరిస్థితి లెదన్నారు నిసిగ్గుగా వ్యవ హరిస్తున్న ఈ ప్రాంతం కూటమి ప్రజా ప్రతినిధులు చోరవ చూపి ప్యాక్టరిని కాపాడాలని వెంకన్న డిమాండ్ చేసారు,

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.