శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 10: శ్రీకాళహస్తి నియోజికవర్గ జనసేన పార్టీ నాయకులు పేట బ్రదర్స్ మిత్ర బృందం భారతీయ సంఘ సంస్కర్త, మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే వర్ధంతి సందర్భంగా ఆమెకు నివాళులర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…. సావిత్రిబాయి ఫూలే బ్రిటిష్ వారితో మానవ హక్కుల కోసం, మహిళా విద్యాభివృద్ధి కోసం, అంటరానితనం మీద, ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో త్యాగాలు చేసి, మహిళలు విద్య నేర్చుకోవాలని 1848 సంవత్సరంలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించిన టువంటి గొప్ప ధైర్యశాలి సావిత్రిబాయి ఫూలే, తన భర్త జ్యోతిరావు పూలే, మనదేశంలో దాదాపు 52 పాఠశాలలను నిర్మించి , విద్యాభివృద్ధికి కృషిచేసి గొప్ప చరిత్ర కలిగినటువంటి సావిత్రిబాయి ఫూలే వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ భారతదేశంలో ఉన్న మహిళలందరూ కూడా సావిత్రిబాయి పూలే యొక్క ధైర్య సాహసాలు గుండెల నిండా నింపుకొని అన్ని రంగాలలోనూ మహిళలు ముందు ఉండే విధంగా ఉండాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, గంధం శ్రీను, డాక్టర్ నక్క ప్రసాద్,మనీ , ఆరీఫ్,ముని చంద్ర, చందు, పసల ఎలిషా, జానకిరామ్, వీర మహిళలు పేట శారద, నారాయణ గాయత్రి,తదితరులు పాల్గొన్నారు.

సావిత్రిబాయి పూలే జీవితం నేటి మహిళలకి ఆదర్శం-జనసైనికులు
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 10: శ్రీకాళహస్తి నియోజికవర్గ జనసేన పార్టీ నాయకులు పేట బ్రదర్స్ మిత్ర బృందం భారతీయ సంఘ సంస్కర్త, మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే వర్ధంతి సందర్భంగా ఆమెకు నివాళులర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…. సావిత్రిబాయి ఫూలే బ్రిటిష్ వారితో మానవ హక్కుల కోసం, మహిళా విద్యాభివృద్ధి కోసం, అంటరానితనం మీద, ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో త్యాగాలు చేసి, మహిళలు విద్య నేర్చుకోవాలని 1848 సంవత్సరంలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించిన టువంటి గొప్ప ధైర్యశాలి సావిత్రిబాయి ఫూలే, తన భర్త జ్యోతిరావు పూలే, మనదేశంలో దాదాపు 52 పాఠశాలలను నిర్మించి , విద్యాభివృద్ధికి కృషిచేసి గొప్ప చరిత్ర కలిగినటువంటి సావిత్రిబాయి ఫూలే వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ భారతదేశంలో ఉన్న మహిళలందరూ కూడా సావిత్రిబాయి పూలే యొక్క ధైర్య సాహసాలు గుండెల నిండా నింపుకొని అన్ని రంగాలలోనూ మహిళలు ముందు ఉండే విధంగా ఉండాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, గంధం శ్రీను, డాక్టర్ నక్క ప్రసాద్,మనీ , ఆరీఫ్,ముని చంద్ర, చందు, పసల ఎలిషా, జానకిరామ్, వీర మహిళలు పేట శారద, నారాయణ గాయత్రి,తదితరులు పాల్గొన్నారు.

