12 వ తేదీ జరుగు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ సారథ్యం యాత్ర సభ ను విజయవంతం చేయడం కోసం జిల్లా ఉపాధ్యక్షులు,రేణిగుంట మండల ఇంచార్జీ మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి,అధ్యక్షులు పూజారి ప్రేమ్ కుమార్ రెడ్డి మరియు మాజీ అధ్యక్షురాలు జీపాలెం తేజోవతిల నాయకత్వంలో రేణిగుంట మండలం నందు వివిధ ప్రాంతాల్లో ఇంటి ఇంటికి వెళ్లి “సారథ్యం కరపత్రాలను”ఇచ్చి బీజేపీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు, శ్రేయోభిలాషులను వ్యక్తంగా కలసి ఆప్యాయతగా ఆహ్వానం చేయడం జరిగినది. ఈ ప్రచార కార్యక్రమంలో బిజెపి నాయకులు,జీపాలెం కృష్ణా రెడ్డి, కండ్రిగ యాతీంద్ర రెడ్డి,ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

సారథ్యం సభను విజయవంతం చేద్దాం- మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి,బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు
12 వ తేదీ జరుగు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ సారథ్యం యాత్ర సభ ను విజయవంతం చేయడం కోసం జిల్లా ఉపాధ్యక్షులు,రేణిగుంట మండల ఇంచార్జీ మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి,అధ్యక్షులు పూజారి ప్రేమ్ కుమార్ రెడ్డి మరియు మాజీ అధ్యక్షురాలు జీపాలెం తేజోవతిల నాయకత్వంలో రేణిగుంట మండలం నందు వివిధ ప్రాంతాల్లో ఇంటి ఇంటికి వెళ్లి “సారథ్యం కరపత్రాలను”ఇచ్చి బీజేపీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు, శ్రేయోభిలాషులను వ్యక్తంగా కలసి ఆప్యాయతగా ఆహ్వానం చేయడం జరిగినది. ఈ ప్రచార కార్యక్రమంలో బిజెపి నాయకులు,జీపాలెం కృష్ణా రెడ్డి, కండ్రిగ యాతీంద్ర రెడ్డి,ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

