ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల సాధక బాధకాలు తెలుసుకొనేందుకు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు 4-12- 2025 న ఉదయం 10 గంటల నుండి ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు నియోజకవర్గం లో ఉండే ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టి కి తావాలని,ఎవరైనా అధికారులు ప్రజలని ఇబ్బంది పెడుతుంటే స్వయంగా ఆయనకే ఫోన్ చేసి తెలియచేయాలని అన్నారు అందరూ ఈ ప్రజా దర్బార్ ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన తెలియజేశారు

సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్:: ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి
ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల సాధక బాధకాలు తెలుసుకొనేందుకు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు 4-12- 2025 న ఉదయం 10 గంటల నుండి ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు నియోజకవర్గం లో ఉండే ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టి కి తావాలని,ఎవరైనా అధికారులు ప్రజలని ఇబ్బంది పెడుతుంటే స్వయంగా ఆయనకే ఫోన్ చేసి తెలియచేయాలని అన్నారు అందరూ ఈ ప్రజా దర్బార్ ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన తెలియజేశారు

