పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 25 : మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్రోల్ల చంద్రయ్య ముదిరాజ్, మునగపాటి నవీన్ పద్మశాలి ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన మహేశ్వరం గ్రామ పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు *పెద్దమ్మ పెంటయ్య పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి *కౌకుంట్ల శ్రీనివాస్ పద్మశాలి వారికి గులాబి కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించిన మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు పి.సబితా ఇంద్రారెడ్డి ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు దొడ్డు కృష్ణ యాదవ్, తెల్జీరి శ్రీశైలం యాదవ్, జెల్ల నాగేష్ యాదవ్, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు..

సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిక
పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 25 : మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్రోల్ల చంద్రయ్య ముదిరాజ్, మునగపాటి నవీన్ పద్మశాలి ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన మహేశ్వరం గ్రామ పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు *పెద్దమ్మ పెంటయ్య పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి *కౌకుంట్ల శ్రీనివాస్ పద్మశాలి వారికి గులాబి కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించిన మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు పి.సబితా ఇంద్రారెడ్డి ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు దొడ్డు కృష్ణ యాదవ్, తెల్జీరి శ్రీశైలం యాదవ్, జెల్ల నాగేష్ యాదవ్, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు..

