పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 22 : ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోనే 3,029 అత్యధిక మెజారిటీలో ఒకటిగా నిలిచి ఘన విజయం సాధించి సంస్థాన్ నారాయణపూర్ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి నీ ఆదివారం వారి నివాసంలో సంగిశెట్టి భవాని ధనుంజయ్ కలిసి శాలువాతో ఘనంగా సన్మానించిన అభినందనలు తెలిపారు

- రంగారెడ్డి
*సంస్థాన్ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ని సన్మానించిన సంగిశెట్టి భవాని ధనుంజయ్
పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 22 : ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోనే 3,029 అత్యధిక మెజారిటీలో ఒకటిగా నిలిచి ఘన విజయం సాధించి సంస్థాన్ నారాయణపూర్ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి నీ ఆదివారం వారి నివాసంలో సంగిశెట్టి భవాని ధనుంజయ్ కలిసి శాలువాతో ఘనంగా సన్మానించిన అభినందనలు తెలిపారు

