ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి( పున్నమి ప్రతినిధి).మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలోని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవస్థానంలో శనివారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి క్షీరాభిషేకం, నూతన పట్టు వస్త్రాల సమర్పణతో పాటు విశ్వనాథ స్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు. వేమారెడ్డి వంశీకృష్ణ రెడ్డి–మోనిషా దంపతులు తమ కుమారుడు హనీష్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉభయకర్తలుగా వ్యవహరించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవస్థానంలో ఘనంగా క్షీరాభిషేకం–అన్నదానం.
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి( పున్నమి ప్రతినిధి).మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలోని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవస్థానంలో శనివారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి క్షీరాభిషేకం, నూతన పట్టు వస్త్రాల సమర్పణతో పాటు విశ్వనాథ స్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు. వేమారెడ్డి వంశీకృష్ణ రెడ్డి–మోనిషా దంపతులు తమ కుమారుడు హనీష్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉభయకర్తలుగా వ్యవహరించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

