విజయవాడ…. లబ్బీపేట న్యూస్…
పున్నమి ప్రతినిధి….
. మనిషి స్పృహ తప్పి పడిపోయినప్పుడు సి పి ఆర్ ఎలా చేయాలో పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ విద్యార్థులు ఒక చిన్న స్కిట్ ద్వారా చూపించడంతోపాటు ఎలా చెక్ చేయాలి డెమో ద్వారా చూపించడం జరిగింది. ఈ కార్యక్రమములో 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.వి.ఎస్ .కుమార్ గారు, డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ , డాక్టర్ ,కళ్యాణ్ గారు
డాక్టర్ జాస్మిన్ సుల్తాన్ గారు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కె. సరళ, శ్రీమతి టి. నాగరాణి , పి. శ్రీ భారతి, రేణుక, మంజు,పాల్గొన్నారు.


