లారీ ఢీకొని వ్యక్తి కి గాయాలైన ఘటన శ్రీకాళహస్తి పట్టణం ఊరందూరు బ్రిడ్జ్ హైవే పై జరిగింది.విషయం తెలుసుకున్న వెంటనే స్పందించిన 108 సిబ్బంది ఆ వ్యక్తిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకొని వచ్చారు.ఇతని డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా ఇతను సూళ్లూరుపేట వ్యక్తని ఇతని పేరు గిరీష్ అని గుర్తించడం జరిగింది.వివరాలు తెలియాల్సి ఉంది.

- తిరుపతి
శ్రీ కాళహస్తి హైవే బ్రిడ్జ్ పై ప్రమాదం
లారీ ఢీకొని వ్యక్తి కి గాయాలైన ఘటన శ్రీకాళహస్తి పట్టణం ఊరందూరు బ్రిడ్జ్ హైవే పై జరిగింది.విషయం తెలుసుకున్న వెంటనే స్పందించిన 108 సిబ్బంది ఆ వ్యక్తిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకొని వచ్చారు.ఇతని డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా ఇతను సూళ్లూరుపేట వ్యక్తని ఇతని పేరు గిరీష్ అని గుర్తించడం జరిగింది.వివరాలు తెలియాల్సి ఉంది.

