తిరుమల తిరుపతి దేవస్థానము నందు శ్రీవారి దర్శనానికి 3 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.
టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టిటిడి దేవస్థానం వారు సమాచారం ఇచ్చారు. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 82,628 మంది భక్తులు. టిటిడి దేవస్థానం నందు నీలాలు సమర్పించిన 30,505 మంది భక్తులు.హుండీ ఆదాయం రూ.3.73 కోట్లు

- ఆంధ్రప్రదేశ్
శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
తిరుమల తిరుపతి దేవస్థానము నందు శ్రీవారి దర్శనానికి 3 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టిటిడి దేవస్థానం వారు సమాచారం ఇచ్చారు. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 82,628 మంది భక్తులు. టిటిడి దేవస్థానం నందు నీలాలు సమర్పించిన 30,505 మంది భక్తులు.హుండీ ఆదాయం రూ.3.73 కోట్లు

