గురువారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ కార్యాలయము నందు స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి మాజీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ ఎస్.బత్తయ్య నాయుడు ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించడం జరిగినది.మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు యం.వెంకటముని,జనార్ధన రెడ్డి, నాగూరయ్య,పుష్ప,మస్తానయ్య,ఆర్ముగం, బాలాజీ,సురేష్ తదితర నాయకుడు పాల్గొని కార్యక్రమం జయప్రదం చేశారు.

శ్రీకాళహస్తి లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
గురువారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ కార్యాలయము నందు స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి మాజీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ ఎస్.బత్తయ్య నాయుడు ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించడం జరిగినది.మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు యం.వెంకటముని,జనార్ధన రెడ్డి, నాగూరయ్య,పుష్ప,మస్తానయ్య,ఆర్ముగం, బాలాజీ,సురేష్ తదితర నాయకుడు పాల్గొని కార్యక్రమం జయప్రదం చేశారు.

