శ్రీకాళహస్తి ఏర్పేడు మండలం సదాశివకోన ప్రాంతంలో అటవీశాఖ అధికారులు భారీగా ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.ముందస్తు సమాచారం తో దాడి చేసి మొత్తం 435 కిలోల బరువున్న 51 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసున్నట్లు అటవీ శాఖ అధికారి లోకేష్ తెలిపారు.వీటి విలువ రూ.11 లక్షలు ఉంటుందని అధికారుల అంచనా.స్మగ్లర్లకు స్థానికుల సహకారం ఉందని వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్లు వారు తెలిపారు.

శ్రీకాళహస్తి లో ఎర్రచందనం దుంగలు స్వాధీనం
శ్రీకాళహస్తి ఏర్పేడు మండలం సదాశివకోన ప్రాంతంలో అటవీశాఖ అధికారులు భారీగా ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.ముందస్తు సమాచారం తో దాడి చేసి మొత్తం 435 కిలోల బరువున్న 51 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసున్నట్లు అటవీ శాఖ అధికారి లోకేష్ తెలిపారు.వీటి విలువ రూ.11 లక్షలు ఉంటుందని అధికారుల అంచనా.స్మగ్లర్లకు స్థానికుల సహకారం ఉందని వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్లు వారు తెలిపారు.

