శ్రీకాళహస్తిలోని కైలాసగిరి కాలనీలో 8 అడుగుల కొండచిలువ పాము కలకలం రేపింది. కొండ ప్రాంతం కావడంతో ఇక్కడ పాములు బెడద ఎక్కువగా ఉంటుంది. జనావాస ప్రాంతంలో కొండచిలువ కనబడడంతో ప్రజలు భయాందోళన కు గురయ్యారు. వెంటనే ఆపరతమైన ప్రజలు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రజలు సమాచార ఇవ్వడంతో వెంటనే ఫారెస్ట్ అధికారులు స్నాక్ క్యాచర్ ను పిలిపించి అక్కడ ఉన్న కొండ చిలువ పాముని పట్టుకొని సురక్షితంగా రామాపురం అడవుల్లో వదిలిపెట్టారు.

శ్రీకాళహస్తి కైలాసరి కాలనీలో కొండచిలు కలకలం
శ్రీకాళహస్తిలోని కైలాసగిరి కాలనీలో 8 అడుగుల కొండచిలువ పాము కలకలం రేపింది. కొండ ప్రాంతం కావడంతో ఇక్కడ పాములు బెడద ఎక్కువగా ఉంటుంది. జనావాస ప్రాంతంలో కొండచిలువ కనబడడంతో ప్రజలు భయాందోళన కు గురయ్యారు. వెంటనే ఆపరతమైన ప్రజలు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రజలు సమాచార ఇవ్వడంతో వెంటనే ఫారెస్ట్ అధికారులు స్నాక్ క్యాచర్ ను పిలిపించి అక్కడ ఉన్న కొండ చిలువ పాముని పట్టుకొని సురక్షితంగా రామాపురం అడవుల్లో వదిలిపెట్టారు.

